Category తెలంగాణ

పోలవ‌రం టి.ఒ.ఆర్‌. మార్పులు తిర‌స్క‌రించాలి

Minister Uttam Kumar Reddy

మంత్రి ఉత్త‌మ్‌కుమార్ డిమాండ్‌  కేంద్ర‌మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టి.ఓ.ఆర్ మార్పులను కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్రపర్యావరణ,అటవీ శాఖామంత్రి భూపెందర్…

డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు ల‌బ్దిదారులే పూర్తి చేసుకునేలా వెసులుబాటు

ఒక్కో ఇంటి నిర్మాణానికి  రూ.5ల‌క్ష‌ల స‌హాయం 2.65 ల‌క్ష‌ల మంది ల‌బ్దిదారుల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు ప‌త్రాలు 71 వేల ఇండ్లు గ్రౌండింగ్‌ రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మొండి గోడ‌ల‌తో అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను పూర్తిచేయ‌డానికి కాంట్రాక్ట‌ర్ ముందుకు రాని ప‌క్షంలో ల‌బ్దిదారులే ఆ…

రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా

తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ అన్నదాతల కోసం ఏటా 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం కాంగ్రెస్ కు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం బిఆర్ఎస్ నేతలు పదేళ్లు పంట నష్టం పరిహారం పట్టించుకోలేదు రైతు నేస్తం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు   రానున్న తొమ్మిది రోజుల వ్యవధిలోనే…

వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయి వసతులతో ఉండాలి

నర్సింగ్‌ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్‌ ఉండాలి వైద్యారోగ్య సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతి నెలా వైద్యారోగ్య, విద్యా శాఖలపై సమీక్ష రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని,…

స్థానిక సంస్థల ఎన్నికలకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న ప్ర‌భుత్వం?

government preparing for local body elections?

( మండువ రవీందర్‌రావు ) రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్నది. చాలాకాలంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావర‌ణం వున్నట్లుగా భావిస్తున్నది. మరింత ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరులోగా దీనిపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇటీవల రాష్ట్రమంత్రులు ఒకరితర్వాత ఒకరు…

కాళేశ్వరంతో న‌ష్ట‌మే ఎక్కువ‌

-ఇది పనికొచ్చే ప్రాజెక్ట్ ‌కాదు – గతంలోనే దీనిపై బిజెపి స్పష్టత ఇచ్చింది – నేషనల్‌ ‌డ్యామ్‌ ‌సేప్టీ అథారిటీ నివేదిక కూడా తెలిపింది – కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు  ‌కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలోని పాలక పార్టీలపై తీవ్ర…

తెలంగాణ ప్ర‌తిష్ట‌ను పెంచాను

-త‌ల‌దించుకునే ప‌నేం చేయ‌లేదు -అవినీతి జ‌ర‌గ‌ని కేసులో ఏసీబీని రంగంలోకి దించ‌డ‌మేంటి? -అరెస్ట్ చేయాల‌నుకుంటే చేసుకోవ‌చ్చు -కాళేశ్వ‌రం గొప్ప‌త‌నాన్ని రాష్ట్రమంత‌టా చాటాలి – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కాని తాను ఎలాంటి తప్పు, తలదించుకునే పని చేయలేద‌ని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు…

’డబుల్‌‘ ఇండ్లు లబ్దిదారులే పూర్తిచేసుకోవచ్చు

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సహాయం 2.65 లక్షల మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16 : అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పూర్తిచేయడానికి కాంట్రాక్టర్‌ ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే వాటిని పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వం రూ.5…

బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్ 16: పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం డాక్టర్‌ అంబేద్కర్‌ సచివాలయానికి చేరుకున్న మంత్రి శ్రీహరికి మంత్రోచ్ఛారణలతో వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్‌లో వాకిటి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ…