Category తెలంగాణ

ఆర్‌అండ్‌బి అధికారులు అపమ్రత్తంగా ఉండాలి

Komatireddy Venkat Reddy

మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: గత అనుభవాల దృష్ట్యా వర్షాకాలంలో ఆర్‌అండ్‌బి అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, జిల్లా హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి సూచించారు. రాష్ట్రస్థాయిలో చీఫ్‌ ఇంజనీర్లు, జిల్లాల్లో సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, క్షేత్రస్థాయి ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు…

ముగిసిన మావోయిస్టు చ‌ర్చ‌ల క‌మిటీ ప్ర‌స్థానం

Maoist

ఒక్కొక్కరిగా నేలకొరిగిన అగ్ర‌నేత‌లు  నాడు రామ‌కృష్ట‌, మొన్న సుధాక‌ర్, ర‌వి అలియాస్ గ‌ణేష్‌  మావోయిస్టు పార్టీకి కోలుకోని దెబ్బ‌ ర‌వి మ‌ర‌ణంతో ఉలిక్కిప‌డిన‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా  స్వ‌గ్రామం వెలిశాల‌లో విషాద ఛాయ‌లు జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, వెలిశాల గ్రామం ఉలిక్కిపడింది. నాడు విప్లవ…

బ్రహ్మోస్‌ విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకోవాలి

ఆ సంస్థ ప్రతినిధి బృందానికి సీఎం సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ విస్తరణకు తెలంగాణను అందునా హైదరాబాద్‌ను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రతినిధి బృందం బుధవారం ఆయనను కలుసుకుంది. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

కేసీఆర్ ద‌త్త‌త గ్రామంలో అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు

మాజీ సీఎం చేతిలో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం రేపు మంజూరు ప‌త్రాలు అంద‌జేయ‌నున్న మంత్రి పొంగులేటి  హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18 :  భ‌వ‌న‌గిరి జిల్లా వాసాల‌మ‌ర్రి గ్రామంలో ఇండ్ల నిర్మాణం పేరుతో మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేతిలో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని రెవెన్యూ. హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

మహిళల ఉన్నతికి బ్యాటరీ బస్సులు

ఊరికో బస్సు, ఇంటికో దీపంతో అభివృద్ధికి బాటలు మధిరలో డిప్యూటీ సీఎం భట్టి   మధిర, ప్రజాతంత్ర, జూన్‌ 18: ఊరికో బస్సు.. ఇంటికో దీపం నినాదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అభివృద్ధికి బాటలు వేశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న బస్టాండ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన,…

ఆధునిక టెక్నాలజీతో మెరుగైన విద్యుత్‌ సేవలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 18: విద్యుత్‌ సరఫరాలో ట్రిప్‌ అవడాన్ని త్వరగా గుర్తించి వెనువెంటనే మరమ్మతులు చేసేందుకు విద్యుత్‌ సంస్థల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర విద్యుత్‌ చరిత్రలో ఇది కీలక ఘట్టమని అన్నారు. విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన,…

జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: ములుగు జిల్లా జంపన్న వాగు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మేడారం సమక్క-సారలమ్మ జాతరలో జంపన్న వాగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు పవిత్ర స్నానమాచరించే స్థలంగా ప్రాచుర్యం పొందిన ఈ వాగు అభివృద్దికి మహిళాశిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిరంతర సహకారం

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కిషన్‌ రెడ్డి భేటీలో హామీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 18: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ హామీ ఇచ్చారు. దిల్లీలోని శ్రమ్‌ శక్తి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.…

గిగ్‌ వర్కర్స్‌ సంక్షేమానికి ప్రత్యేక పాలసీ

కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: తమ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గిగ్‌ వర్కర్స్‌ సంక్షేమానికి ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌ చెప్పారు. ఈ పాలసీపై త్వరలో సదస్సు నిర్వహిస్తామన్నారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…