Category తెలంగాణ

విద్యుత్‌ రంగంలో దేశానికి దిక్సూచి కావాలి

భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి విద్యుత్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శాతం డీఏ పెంపు పెంచిన డిఎ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి డిప్యూటీ సీఎం, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: విద్యుత్‌ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలవాలని, ఇందుకు ప్రభుత్వం…

కళ్లు తెరిచి చూస్తే వాస్తవాలు కనిపిస్తాయి

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గిందో.. పెరిగిందో అప్పుడు తెలుస్తుంది మీరు దుష్ప్రచారం చేసినా గణాంకాలు అబద్ధం చెప్పవు టైమ్స్‌ హోమ్‌ హంట్‌ ప్రాపర్టీ ఎక్స్‌ పో ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గిందంటూ కొందరు కావాలనే తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారు ఒక్కసారి…

మంత్రిగా అడ్లూరి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సచివాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లక్ష్మణ్‌కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా సచివాలయానికి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, ఇటీవల…

యోగా డేలో తొక్కిసలాట

స్పృహ కోల్పోయిన యువతి హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో సంఘటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ఓ యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే పోలీసులు ఆమెను కొండాపూర్‌ ఏరియా దవాఖానాకు తరలించారు. ఆమె…

పేద‌ల క‌ల‌ల సాకారమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

onguleti Srinivasa Reddy latest news, Minister Ponguleti Srinivasa Reddy, Ponguleti Srinivasa Reddy speech, Ponguleti Srinivasa Reddy Telangana, Ponguleti Srinivasa Reddy political career, Ponguleti Srinivasa Reddy development works, Ponguleti Srinivasa Reddy updates, Ponguleti Srinivasa Reddy public meeting, Ponguleti Srinivasa Reddy Kothagudem, Ponguleti Srinivasa Reddy BRS to Congress

వెంగళరాయ‌ సాగర్‌ ‌పునరుద్ధరణకు రూ.33 కోట్లు  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అశ్వారావుపేట నియోజ‌క‌ర్గంలో అభివృద్ధిప‌నులకు శంకుస్థాప‌న‌ దమ్మపేట,ప్రజాతంత్ర,జూన్‌ 20 : ‌పేదల కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం పయనిస్తున్న‌దని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం అశ్వరావుపేట నియోజకవర్గం…

బ‌య‌ట‌ప‌డ్డ బ‌న‌క‌చ‌ర్ల బాగోతం

– చంద్ర‌బాబుతో లోపాయ‌కారి ఒప్పందం – తెలంగాణ‌కు తీర‌ని ద్రోహం – ఇది గురుద‌క్షిణా? – ముఖ్య‌మంత్రి రేవంత్‌ను నిల‌దీసిన హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  బనకచర్ల అసలు భాగోతం ఢిల్లీ లో రేవంత్  మాటల ద్వారా బయటపడ్డది. బనకచర్ల పై చంద్రబాబు నాయుడు తో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని గోదావరి లో…

ఆయుష్ శాఖ ఆధ్వ‌ర్యంలో యోగా డేకు స‌న్నాహాలు

పాల్గొన‌నున్న సీఎం రేవంత్ త‌దిత‌రులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  గచ్చిబౌలి లోని జీఎంసీ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగ నిర్వహణ ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో  శుక్ర‌వారం మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.  యోగ డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి దామోదర…

 అభివృద్ధికి కొత్త నిర్వ‌చ‌న‌మిస్తున్న ప్ర‌భుత్వం

– సామాజిక న్యాయం పునాదిపైనే అభివృద్ధి – ప‌రిశ్ర‌మ‌ల‌ను భాగ‌స్వాములుగా చూస్తున్నాం – పెట్టుబ‌డుల‌కు స‌రైన వేదిక హైద‌రాబాద్‌ – డిప్యూటీ సి.ఎం. మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  ఆర్థిక అభివృద్ధి తో పాటు మానవీయ కోణాన్ని జోడిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని  ప్రజా ప్రభుత్వం  అభివృద్ధికి ఓ కొత్త నిర్వచనాన్నిఇస్తుంద‌ని డిప్యూటీ…

ఆయుష్‌ ఆధ్వర్యంలో యోగా డే ఏర్పాట్లు పూర్తి

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యోగా కార్యక్రమం నిర్వహణపై తెలంగాణ ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యోగా నిర్వహణ ఏర్పాట్లపై ఆయుష్‌ శాఖ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమీక్షించి…