Category తెలంగాణ

ఉద్యోగుల సంక్షేమమే ప్రధానం

ట్రాన్స్‌కోలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: విద్యుత్‌ శాఖ సిబ్బంది సంక్షేమమే ప్రజా ప్రభుత్వ విధానం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌లో ట్రాన్స్‌కోలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలు శుక్రవారం సాయంత్రం అందజేశారు. ఇందులో ఏడుగురు రెగ్యులర్‌ ఉద్యోగులు కాగా…

పోలవరంతో భద్రాచలం మునక

– రాముడు తెలంగాణలో.. మాన్యం భూములు ఏపీలో – ఆంధ్రలో కలిపిన ఐదూళ్లు వెంటనే వెనక్కి ఇచ్చేయాలి – తెలంగాణ జాగృతి రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో కవిత డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌20: ‌పోలవరం నిర్మాణంతో భద్రాచలం పూర్తిగా మునిగిపోవడం ఖాయమని, అందుకే తాము పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యతిరేకించామని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల…

మావోయిస్టు అగ్రనేత రవికి కన్నీటి వీడ్కోలు..

gajarla ravi

ఎరుపెక్కిన వెలిశాల.. భావోద్వేగంతో నివాళులు  భారీగా తరలివచ్చిన ప్రజా, విప్లవ, విరసం సంఘాల బాధ్యులు  ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచార‌ణ చేయాల‌ని ప్రజా సంఘాల డిమాండ్  రవికి చావు లేదు : గాదె ఇన్నయ్య  సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి: విమలక్క జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20 : మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి…

ముగిసిన మావోయిస్టు అగ్ర‌నేత‌ గాజ‌ర్ల ర‌వి ప్ర‌స్థానం

Gajarla ravi

వేలాదిగా తరలివచ్చిన ప్రజా విప్లవ సానుభూతిపరులు  జోహార్లతో హోరెత్తిన వెలిశాల  కన్నీటి పర్యంతమైన విప్లవ సానుభూతిపరులు  గణేష్ అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ విప్లవ గీతాలు  నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర, ఎమ్మెల్సీలు సిరికొండ తీన్మార్ మల్లన్న అరుణోదయ విమలక్క అమర్ త‌దిత‌రులు జయశంకర్ భూపాలపల్లి ప్రజాతంత్ర, జూన్ 20 : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంచలన…

సౌదీలో ఇంటి డ్రైవర్‌కు మూడున్నర ఏళ్ల జైలు శిక్ష

క్షమాభిక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరిన కుటుంబం స్పందించిన ఐఏఎస్ అధికారిణి దివ్య దేవరాజన్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20 : సౌదీ అరేబియాలో ఇంటి డ్రైవర్ గా పనిచేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లికి చెందిన ఒక వలస కార్మికుడికి స్థానిక ఆచార వ్యవహాలు, చట్టాల పట్ల అవగాహన లేక…

సన్న వడ్ల బోనస్‌ కూడా బోగస్సే

మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ.1,161 కోట్ల బోనస్‌ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్‌ చెల్లించలేదన్నారు. శుక్రవారం…

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలి

స్థానిక సంస్థల ఎన్నికల వర్క్‌ షాప్‌లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: ప్రజల దృష్టి మళ్లించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వివిధ అంశాలను తెరపైకి తీసుకొస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు…

మావోయిస్టు గాజర్ల రవి అంతిమయాత్రకు ఏర్పాట్లు

భారీగా తరలివచ్చిన విప్లవ, ప్రజా సంఘాల నాయకులు  గణేష్ నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 20: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా రంపచోడవరం ఎన్కౌంటర్ లో అశువులు బాసిన mavo గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ పార్థివదేహం శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల…

బ్రిడ్జి గుంతలో పడ్డ కారు

ఇద్దరు మృతి కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌19 : ఎల్లారెడ్డి మండలం లోని మల్లయ్యపల్లి గ్రామ శివారులో నేషనల్‌ హైవే నిర్మాణంలో భాగంగా పోచారం కాలువపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి గుంతలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు కారు పడడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పాపన్నపేట…