Category తెలంగాణ

20న యోగా కౌంట్‌ డౌన్‌ మహోత్సవం

ఎల్బీ స్టేడియంలో  ఏర్పాట్లు హైదారబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 19: హైదరాబాద్‌లో ఐదారు సంవత్సరాలుగా పెద్దఎత్తున అంతర్జాతీయ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా ఈనెల 21న యోగా జేఏసీ అనే సంస్థ యోగా వేడుకల కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు…

తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ భేష్‌

– సీఎం రేవంత్‌ రెడ్డికి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసలు – లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ మార్చుకున్న తెలంగాణ, టీబీఐజీసీ ప్రతినిధులు   దిల్లీ: తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ అద్భుతంగా ఉందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌ ప్రశంసించారు. 1997-2007 మధ్య పదేళ్లపాటు యూకేకు…

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-II మంజూరు చేయండి

banakacharla

కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్‌ వినతి దిల్లీ, జూన్‌ 19: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-IIకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలో కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

విష‌ణ్ణ వ‌ద‌నంలో వెలిశాల‌..

velishala gajarla ravi

గాజ‌ర్ల ర‌వి కడసారి చూపు కోసం స్వ‌గ్రామం ఎదురుచూపు  ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయిన వారి మృతదేహాలను చూడనివ్వని పోలీసులు  రవి మృతిపై సోదరుడు అశోక్ అనుమానం  మందుగానే పట్టుకొని చిత్రహింసలు పెట్టి హ‌త్య చేశార‌ని ఆరోపణ  నేడు ర‌వి మృత‌దేహం స్వ‌గ్రామానికి చేరే అవకాశం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 19 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

ఘనంగా రాహుల్‌ జన్మదిన వేడుకలు

ప్రజాభవన్‌లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్‌ కట్‌ చేసిన ఉప ముఖ్యమంత్రి వసహపంక్తి భోజనాలు రాహుల్‌ గాంధీని ఆశీర్వదించిన కార్మికులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 19: మహాత్మాజ్యోతి రావు ఫూలే ప్రజాభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్‌ జోన్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ…

వేగంగా రైతుభరోసా నిధుల బదిలీ

రైతు ఖాతాల్లో నేరుగా నగదు జమ 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు…

నాలుగోసారి సిట్‌ ముందుకు ప్రభాకర్‌ రావు

ట్యాపింగ్‌ సమాచారం ఆధారంగా వరుస ప్రశ్నలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19: ‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు సిట్‌ ముందు విచారణకు హాజరయ్యారు. సిట్‌ అధికారులు నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు. 2023 నవంబర్‌ 15న 600మంది ఫోన్లు ట్యాప్‌పై ప్రభాకర్‌రావును సిట్‌ ఆఫీసర్లు విచారించారు. ఇప్పటివరకు ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌…

మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జూన్ 19: మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థికంగా ఎదిగేలా చేయ‌డ‌మే  ప్రజా ప్రభుత్వ లక్ష్యమ‌ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామం ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కుట్టు…

జూలై 9న దేశ వ్యాప్త సమ్మె

గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి కార్మిక, కర్షకులను మరిచిన మోదీ -సిఐటియు రాష్ట్రకమిటీ సభ్యులు కే.రాజయ్య పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూన్ 19: జులై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య అన్నారు.  మండలంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమలో…