Category తెలంగాణ

కాంగ్రెస్‌ అంటేనే కరెంటు.. కరెంటు అంటేనే కాంగ్రెస్‌

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ కొత్తగా కరెంటు ఉత్పత్తి చేసింది లేదు రాబోయే 10 ఏళ్ల డిమాండ్‌ను అందుకునేలా ప్రణాళికలు విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి 1912 108 మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ అంబులెన్స్‌ సేవలు విద్యుత్‌ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 18: కరెంటు అంటేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటేనే కరెంటు అని డిప్యూటీ…

త్యాగశీలి కొమ్మిడి సుగుణ

మంత్రి ధనసరి అనసూయ సీతక్క సంతాపం   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీర వనిత కొమ్మిడి సుగుణ మృతి పట్ల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిళా…

మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్‌కౌంటర్‌

Encounter

ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఏపీలో జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి మృతి  గాజర్ల రవిపై రూ.25 లక్షల రివార్డు  రవితోపాటు మరో ఇద్దరు మావోయిస్టులు హతం మృతదేహం స్వాధీనం కోసం తరలిన బంధువులు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 18 : నిషేధిత మావోయిస్టు పార్టీకి భారీ…

సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

– మార్కెట్ తీరుకు అనుగుణంగా సింగరేణి ఎదగాలి – బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17 : సుమారు 45 వేలకు పైబడిన ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే సింగరేణి బలోపేతం…

ఆపరేషన్‌ ‌కగార్‌ను త‌క్ష‌ణం ఆపాలి

– ఆదివాసీలే హతమవుతున్నారు -ఇది ప్ర‌జాస్వామ్య సూత్రాలకు విరుద్దం – మావోలతో వెంటనే శాంతి చర్చలు జరపాలి -అరిక‌ట్టాల్సింది దోపిడీని, మావోయిస్టుల‌ను కాదు – అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తే న‌క్స‌లైట్ అనడం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? – ఇందిరాపార్క్ ‌వద్ద మహాధర్నాలో మేధావులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 17: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ ‌కగార్‌ను ఎత్తివేయాలని సోమ‌వారం నిర్వ‌హించిన మహాధర్నాలో…

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

పశు సంవర్థక,మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ నైపుణ్య అభివృద్ధి కేంద్రం ప్రారంభం మహబూబ్‌నగర్‌ ప్రజాతంత్ర, జూన్‌ 17 : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో మహబూబ్‌ నగర్‌ ఫస్ట్‌…

జూబ్లీహిల్స్‌కు ఇప్పుడే ఉపఎన్నిక ఉండకపోవచ్చు

సీఈఓ సుదర్శన్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఇప్పట్లో నోటిఫికేషన్‌ ఉండకపోవచ్చని, రెండు, మూడు రాష్ట్రాల్లో ఖాలీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికే షన్‌ ఇప్పటికే వొచ్చిందని సీఈఓ సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థా నం ఖాలీ అయినట్లు అసెంబ్లీ తమకు గెజిట్‌…

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు

` హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి ` పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీె హౖదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17 : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతా యని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగ్లాదేశ్‌, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరప్రాంతంలో ఉదయం 8.30 గంటలకు అల్పపీడనం…

మ‌హేష్‌కుమార్ గౌడ్‌కు లీగ‌ల్ నోటీసులు

– ఫోన్ ట్యాపింగ్‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు – బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17:  ఫోన్ ట్యాపింగ్ పేరిట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు.…