Category తెలంగాణ

ప్రయాణికుల కోసం త్వరలో మెము రైళ్లు

కాజీపేట ఆర్‌ఎంయూలో మే 2026 నుంచి కోచ్‌ల ఉత్పత్తి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వివరించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 26 : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి మంగళవారం సమావేశమ య్యారు. ఈ…

విధ్వంసం నుంచి వికాసం దిశగా..

రేవంత్‌రెడ్డిని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు రైతులకు ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపాం: తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: రాష్టాన్న్రి విధ్వంసం నుంచి వికాసం వైపు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకెళ్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. రేవంత్‌రెడ్డిలా వ్యవసాయంపై ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఎవరూ తీసుకోలేదని అన్నారు. కొంతమంది బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు…

ఐఏఎస్‌ ఆమ్రపాలి కాటకు ఊరట

తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్‌ ఉత్తర్వులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24 :  తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్‌లో చేరిన ఐఏఎస్‌ అధికారిణి కాటా ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెలంగాణలో పని చేసిన ఆమె.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌…

కౌశిక్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన విచారణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ ముగించింది. వరంగల్‌ కోర్టు ఇప్పటికే బెయిల్‌ ఇచ్చినట్లు పిటిషనర్‌ తరఫు న్యాయవాది రమణారావు కోర్టుకు వివరించారు. సుబేదారీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఈ నెల…

కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ రామకృష్ణారావు హైదరాబాద్‌, జూన్‌ 24: ప్రజల జీవితాలపై శాశ్వత ప్రభావం చూపేలా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వన మహోత్సవం, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం, ఎరువుల లభ్యత, ఆయిల్‌పామ్‌ విస్తరణ, భూ భారతి, సీజనల్‌ వ్యాధులు, టిబి ముక్త్‌…

నత్తనడకన ఫోన్‌ ట్యాపింగ్‌ ‌కేసు

* కె.సి.ఆర్.క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింది * బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌మధ్య మ్యాచ్‌ ‌ఫిక్సింగ్‌ ‌* బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ఆరోపణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌24:  ‌దమ్ము, ధైర్యం లేక తమ ఫోన్లను ట్యాపింగ్‌ ‌చేశారని ఎంపి ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. బిఆర్‌ఎస్‌ ‌హయాంలో తమ ఫోన్లు ట్యాప్‌ ‌చేశారని అన్నారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌వల్ల రాష్ట్రంలో భాజపా చాలా…

శ‌ర‌వేగంగా ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ‌

*ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం * చురుగ్గా కొన‌సాగుతున్న ఇళ్ల నిర్మాణం ప‌నులు * మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24 : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,  సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస…

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక

మృతురాలు వీరనారి చాకలి ఐలమ్మ మునిమనవరాలుగా గుర్తింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో సొంత కూతురే తల్లిని హత్య చేయించింది. పదో తరగతి చదువుతున్న బాలిక.. తన ప్రేమికుడు, అతని తమ్ముడితో కలిసి తల్లిని దారుణంగా హతమార్చింది.…

అక్రమాస్తుల కేసులో ఈఈ శ్రీధర్‌ విచారణ

భారీగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24:: అక్రమాస్తుల కేసులో ఐదో రోజు మంగళవారం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) నూనె శ్రీధర్‌ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. ఇంతవరకు జరిగిన విచారణలో శ్రీధర్‌ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్‌ ఎస్టేట్‌లో పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్‌…