Category తెలంగాణ

కాళేశ్వరంలో అవినీతి ముమ్మాటికీ నిజం

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ‌కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్‌ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ‌మండిపడ్డారు. బండి సంజయ్‌పై బీఆర్ఎస్‌  నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరం…

తెలంగాణలో జోరుగా ఉపాధి హామీ పనులు

మొదటి రెండు నెలల్లోనే 70 శాతం పూర్తి పని దినాలు రెట్టింపు చేయాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయని, కేంద్రం కేటాయించిన ఆరున్నర కోట్ల పని దినాల్లో ఇప్పటికే 4.53 కోట్ల పని దినాలను పూర్తి చేశామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ…

సీఎంకు సికిందాబ్రాద్‌ బోనాల ఉత్సవాల ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలకు సంబంధించి ఆయనకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆహ్వాన పత్రిక అందించింది. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అమ్మవారి ఆశీర్వచనాలు…

పట్వారి, ఫారెస్ట్ అధికారులపై తిర‌గ‌బ‌డండి

లేఖ‌ విడుదల చేసిన మావోయిస్టు కౌంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్ల   భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 22 : కొంటా బ్లాక్‌లోని కొంటా, గోలపల్లి, కిష్టారాం, చింతగుఫా, పోలంపల్లి, డోర్నపాల్, ఎర్రబోర్, భెజ్జి పోలీస్ స్టేషన్ల అంతర్భాగాలలో పనిచేస్తున్న ఫారెస్ట్ గార్డులు, పట్వారీలకు మావోయిస్టు పార్టీ కొంట ఏరియా కమిటీ తీవ్రమైన హెచ్చరిక జారీ…

ప్రతీ ఇల్లు క్రీడల్లో భాగస్వామ్యం కావాలి

మైదానం ఉంటేనే కళాశాలలకు అనుమతి ఇవ్వాలి ప్రతి పాఠశాలలో పిఇటిలను నియమించాలి జంగా రాఘవరెడ్డి ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్ హ‌నుమ‌కొండ‌, ప్రజాతం్ర‌త‌, జూన్ 22ః ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తుల బదులు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ప్రతి ఇల్లు క్రీడల్లో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా ఒలింపిక…

9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: రైతు భరోసాలో భాగంగా కొద్దిరోజులుగా ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. ఏడెకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో శుక్రవారం డబ్బులు జమ అయ్యాయి. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.…

500 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య 

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: అం‌బేద్కర్‌ ఓవర్సీస్‌ ‌పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఇక నుంచి ఏడాదికి 500 మందికి అవకాశం కల్పించనున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై తెలంగాణ షెడ్యూల్డ్ ‌కులాలు, గిరిజన అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌ ‌తొలి…

గాంధేయ వాదానికి ప్రతీక బోసురాజు

రాజ్యాంగ విలువలకు ప్రతిరూపం ఎన్‌ఎస్‌ బోసురాజు ఆత్మ కథ చైతన్య సాగర పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ సీఎం భట్టి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: రాజ్యాంగ విలువలకు ప్రతిరూపం ఎన్‌.ఎస్‌ బోసు రాజు అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కర్నాటకలోని రాయచూర్‌ లో శనివారం బోసురాజు జన్మదిన…

డయాలసిస్‌ పేషెంట్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయూత

ఒక్క నెలలోనే 4021 మంది లబ్దిదారుల ఎంపిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: డయాలసిస్‌ పేషెంట్ల జీవితాల్లో కొత్త ఆశల వెలుగు నింపుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్‌ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్‌ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది గత ప్రభుత్వ పరిపాలనతో…