Category తెలంగాణ

రిజర్వేషన్లు అమలు చేయ‌కుంటే ‘స్థానిక’ ఎన్నికలు జరగనివ్వం

90 బీసీ సంఘాల స్ప‌ష్టీక‌ర‌ణ‌ హాజ‌రైన బీసీ సంక్ష‌మే సంఘం అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య‌ బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్ డాక్ట‌ర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 :  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే గ్రామ, నగర స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలన్న డిమాండ్‌ను 90 బీసీ కుల…

ప్రాజెక్టుల భద్రతే ప్రభుత్వ ధ్యేయం

పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ, కొత్త వాటి కి ప్రాధాన్యం విలేకరుల సమావేశంలో మంత్రులు ఉత్తంకుమార్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్‌ ప్రజాతంత్ర జూన్‌ 28: రాష్ట్రంలోని ప్రతి నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో వినియోగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని  రాష్ట్ర నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి…

‘కోటి మంది కోటీశ్వరులు” లక్ష్యాన్ని సాధించాలి

సెర్ప్‌ అడిషనల్‌ సీఈవోకు మంత్రి సీతక్క అదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సెర్ప్‌ అడిషనల్‌ సీఈఓ పి.కాత్యాయనిదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. ఇటీవలే సెర్ప్‌ అడిషనల్‌ సీఈఓగా నియమితులైన కాత్యాయని దేవి సచివాలయంలో మంత్రి డాక్టర్‌…

మీడియాపై దాడి అమానుషం

దాడులను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు బాధ్యలందరిపై కఠిన చర్యలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మీడియాపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మీడియాపై మూకుమ్మడి దాడి చేయడం అత్యంత దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. మీడియాలో జరిగే చర్చలు, చెప్పే…

విద్యార్థి దత్తత గొప్ప కార్యక్రమం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కితాబు జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 28: ‌పేద విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు. పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొల్లపల్లి గణేష్‌ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి విద్యార్థి దత్తత కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు.  ధర్మపురి పట్టణంలో శనివారం విద్యార్థి…

తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు

మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: భారత ప్రధానిగా క్లిష్టసమయాల్లో బాధ్యతలు స్వీకరించిన పీవీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశాన్ని తన శక్తియుక్తులతో గట్టెక్కించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. రాజకీయాల్లో మహా మేధావి, అపరచాణక్యుడు అయిన పీవీ ఏ పదవి చేపట్టినా అది ప్రజల…

గురుకులాలను ప్రవేశపెట్టిన ఘనత పీవీదే

మంత్రి పొన్నం నివాళి క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 28 : మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహారావు 104 వ జయంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమిలో పీవీ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళుల‌ర్పించారు. అనంతరం ఉచిత కంటి వైద్య‌ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పీవీ అనేక…

మహాన్యూస్‌ ఛానల్‌పై దాడి అమానుషం

వెనుక ఎంతపెద్దవారున్నా చర్యలు తప్పవు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మహాన్యూస్‌ ఛానల్‌ కార్యాలయంపై బీఆర్‌ఎస్‌ మూకల దాడిని ంవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఇది అమానుష చర్య అని పేర్కొన్నారు. మీడియా సంస్ధల కార్యాలయాలపై భౌతిక దాడులకు పాల్పడడం,…

వైద్యారోగ్య శాఖ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం

607 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 28: ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. మొత్తం 607 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టు ఇచ్చినట్టు మెడికల్‌ అం‌డ్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు…