Category తెలంగాణ

హస్తినలో ధూంధాంగా లాల్‌ దర్వాజ బోనాలు

విదేశీయులను సైతం ఆకట్టుకున్న తెలంగాణ సంస్కృతి న్యూదిల్లీ: దేశ రాజధాని ఢల్లీిలో లాల్‌ దర్వాజా బోనాలు రెండో రోజు ధూంధాంగా జరిగాయి. గవర్నర్‌ జిష్ణు వర్మ చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైన ఈ బోనాల రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్‌ నుండి తెలంగాణ భవన్‌ వరకు మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు సాంస్కృతిక…

‘మిషన్‌ కర్మయోగి’ శిక్షణకు కార్యాచరణ

అధికారులకు సీఎస్‌ ఆదేశం హైదరాబాద్‌, జూలై 1 : తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘మిషన్‌ కర్మయోగి’ అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర…

రోల్‌మోడల్‌గా తెలంగాణ అంగన్‌వాడీలు

-పౌష్టికాహారం, బోధనలో అగ్రగామిలా ఉండేలా కార్యాచరణ -రవాణా, దేవాదాయ, ఐటీ సహా వివిధ శాఖల్లో ట్రాన్స్‌జెండర్ల సేవలు -దివ్యాంగులకు మరింత అండగా ప్రభుత్వం. – సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: తెలంగాణ అంగన్‌వాడీలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలని, ఇందుకవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…

ములుగు ఆలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు

మంత్రి సీతక్క విజ్ఞప్తితో మంజూరైన నిధులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: ములుగు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంబంధించి సీజీఎఫ్‌ నిధుల నుంచి రూ.1.42 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోవిందరావుపేట మండలం బుస్సాపూర్‌ జానకి రామాలయానికి రూ.12 లక్షలు, కొత్తగూడ మండలం గుంజేడులోని ముసలమ్మ ఆలయానికి రూ.50 లక్షలు, ములుగు…

సమాచార శాఖది కీలక పాత్ర

ప్రత్యేక కమిషనర్‌ ప్రియాంక హైదరాబాద్‌, జూన్‌ 30: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఆ శాఖ ప్రత్యేక కమిషనర్‌ సిహెచ్‌.ప్రియాంక అన్నారు. సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ముళ్ళపూడి శ్రీనివాస్‌ కుమార్‌ సోమవారం ఉద్యోగ…

మండలస్థాయి ధరల నిర్ణయ కమిటీలు వేయాలి

ఇసుక విక్రయ కేంద్రాలు పెంచాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో సామాన్యులకు సిమెంటు, స్టీల్‌, ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు సమావేశమై ధరలు నిర్ణయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్‌ మొబిలైజేషన్‌…

సీఎం రేవంత్‌ని కలిసిన సీపీఐ నాయకులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: సీఎం రేవంత్‌రెడ్డిని పలువురు సీపీఐ నాయకులు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌ రెడ్డి, తదితరులు…

పాశమైలారం ప్రమాదంపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి అన్ని విధాల సహాయాన్ని…

‘మీ సేవ’లో మరికొన్ని కొత్త సేవలు

అందుబాటులోకి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్లు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: తెలంగాణ ఈ-గవర్నెన్స్‌కు ప్రతీకగా నిలిచిన మీ సేవ పౌరసౌకర్యాల విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌, భూముల మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్‌ వంటి కొత్త సేవలను సోమవారం ఆవిష్కరించింది. వీటి…