Category తెలంగాణ

మునుగోడు ఎన్నికలపుడు నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు

ఫోన్‌ ట్యాపింగ్‌పై పార్లమెంటులో ప్రస్తావిస్తా సిట్‌ ముందు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో తన ఫోన్‌ ట్యాపింగ్‌ అయిందని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, దాంతో అభద్రతా భావంతో తన…

మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం

హుస్నాబాద్‌లో పలువురు మంత్రుల పర్యటన హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో రూ.11 కోట్ల 50 లక్షలతో నిర్మించిన నూతన 50 పడకల మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. అలాగే రూ.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 250…

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

మావోయిస్టు లేఖలో లేని అంశాలతో అవమానిస్తున్నారు జీవో 49 రద్దు కోసం తీర్మానించాం బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క విమర్శలు ఏటూరునగారం, ప్రజాతంత్ర, జూన్‌ 27: ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ముందుంటామని, ఎస్టీ ఎమ్మెల్యేల సమవేశంలో జీవో 49 రద్దు చేయాలని తీర్మానం చేశామని, అత్యుత్సాహం ప్రదర్శించే అటవీ అధికారులపై చర్యలు చేపట్టామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి,…

మహదేవ్‌పూర్‌లో చిల్డ్రన్స్‌ పార్కు ప్రారంభం

మహదేవ్‌పూర్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో చిల్డ్రన్స్‌ పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐత ప్రకాష్‌ రెడ్డి, కలెక్టర్‌ రాహుల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

విద్యను నిర్వీర్యం చేసే చర్యలు మానుకోవాలి

ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతించొద్దు యంగ్‌ ఇండియా స్కూళ్ల ఆలోచన విరమించాలి పలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పెల్లుబికిన ఆగహ్రంతో అధికారింలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా అవే విధానాలను కొనసాగిస్తోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆరోపించింది. ప్రభుత్వ…

ఆటో కార్మికుల సమస్యలపై పోరాడుతాం

వారి ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యలేనని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ముందు ఏడాదికి రూ.12వేల భృతి…

ప్ర‌భుత్వానికి కొరుకుడుప‌డ‌ని రిజ‌ర్వేష‌న్లు

– కేంద్రం ఆమోదించ‌క‌పోతే ప‌రిస్థితేంటి? – న్యాయ నిపుణుల‌తో మంత‌నాలు ( మండువ రవీందర్‌రావు ) స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత పద్నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. దీంతో రాజకీయ పార్టీల్లో హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో తమవారిని గెలిపించుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమైనాయి . ప్రధానంగా…

‌ప్రాజెక్టుల నిర్వహణలో సర్కార్‌ ‌నిర్లక్ష్యం

జూరాల రోప్‌ ‌తెగిపోవడమే నిదర్శనం బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 26: ‌ప్రాజెక్టుల నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రమాదంలో పడిందని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌మండిపడ్డారు. జూరాల రోప్‌ 9‌వ నంబర్‌ ‌గేట్‌ ‌తెగిపోవడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం అని అన్నారు.  ఆయన డియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా…

సీఎం రేవంత్‌ ‌రెడ్డి అవినీతి చక్రవర్తి

పుస్తకం ప్రచురించి పంచుతాం కేవలం 18 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి పోలవరంలో భద్రాచలం మునుగుతున్న స్పందన ఏదీ ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 26:  ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి అవినీతి చక్రవర్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.…