Category తెలంగాణ

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ఉధృతి

శ్రీశైలం, ప్రజాతంత్ర, జులై 2: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. జూరాల నుంచి శ్రీశైలానికి 83.224 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. అదే విధంగా జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం ప్రస్తుత నీటిమట్టం 875.2 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 164.7…

ప్రతీ విద్యార్థి ఇంటర్‌ పూర్తి చేయాలి

– 9-12 తరగతుల విధానంపై అధ్యయనం చేయండి – యంగ్‌ ఇండియాస్కూల్స్‌ ప్రగతిపై నివేదిక సమర్పించాలి – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: పదో తరగతిలో ఉత్తీర్ణుడైన ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో…

రాజకీయ వేధింపులతోనే లఖ్మా అరెస్ట్‌

ఛత్తీస్‌గఢ్‌ మాజీ మంత్రికి మంత్రి సీతక్క పరామర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపురలో జైలులో ఉన్న ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మాజీ మంత్రి లఖ్మాను తెలంగాణ మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు సంఫీుభావం తెలిపారు.…

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 2: యాదగిరిగుట్టలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరంఆలయ మండపంలో వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో…

ఎంపి సార్‌ సింప్లిసిటీ

రోడ్డు పక్కన కాన్వాయ్‌ ఆపి బజ్జిలు తిన్న ఆర్‌ఆర్‌ఆర్‌ కొత్తగూడెం, ప్రజాతంత్ర, జులై 1: ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పర్యటనల సమయంలో హడావుడి మామూలుగా ఉండదు. పోలీసు ఎస్కార్టు, చుట్టూ ఉండే అభిమానులతో హడావుడి కనిపిస్తుంది. కానీ ఖమ్మం ఎంపీ రామసహాయం సింప్లిసిటీ ప్రతి ఒక్కరి మనసులను చూరగొన్నది. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ ప్రజలు…

ఆర్‌అండ్‌బి పనుల్లో వేగం పెంచాలి

సి.ఈ స్థాయి అధికారి కూడా ఫీల్డ్‌ విజిట్‌ చేయాల్సిందే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటా ప్రతి రివ్యూకు పనుల పురోగతి చూపించాలి – రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ఆర్‌అండ్‌బి శాఖ పరిధిలోని అన్ని రకాల పనుల్లో వేగం పెంచాలనీ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ…

హాస్టల్స్‌ విజిట్‌ క్యాలెండర్‌ రూపొందించాలి

అద్దె భవనాల్లో వసతులపై సమీక్షించండి సంక్షేమ విద్యార్థుల హెల్త్‌ రికార్డ్‌ రూపొందించాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటన, సమీక్షపై పకడ్బందీ క్యాలెండర్‌ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ…

పుస్తకాల పంపిణీలో వేగం పెంచాలి

చివరి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారం, షూస్‌ అందాలి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాసంస్థల్లోని ప్రతి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారం, షూస్‌ వంటి అన్నింటినీ అందించాలని ఉప ముఖమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. మహాత్మా జ్యోతిరాపు ఫూలే ప్రజా భవన్‌లో సోషల్‌…

పట్టాభిరామ్‌ మృతి తీరని లోటు

వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఎనలేని సేవలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మెజిషియన్‌, బహుముఖ ప్రజ్ఞాశాలి బీవీ పట్టాభిరామ్‌ మృతిపట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. డిప్రెషన్‌. ఒత్తిడిలోకి లోనైన ఎంతోమందిని తన వ్యక్తిత్వ వికాసంతో జీవితం…