Category తెలంగాణ

‘మీ సేవ’లో మరికొన్ని కొత్త సేవలు

అందుబాటులోకి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్లు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: తెలంగాణ ఈ-గవర్నెన్స్‌కు ప్రతీకగా నిలిచిన మీ సేవ పౌరసౌకర్యాల విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌, భూముల మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్‌ వంటి కొత్త సేవలను సోమవారం ఆవిష్కరించింది. వీటి…

పలు మంత్రిత్వ శాఖలపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో మహిళా శిశు సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ మంత్రిత్వ శాఖలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయా శాఖల మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత సీఎం రేవంత్‌…

రేవంత్‌ సర్కారును కేంద్రం ఎందుకు రక్షిస్తోంది..

– అమిత్‌షాను ప్రశ్నించిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుండి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌-రేవంత్‌ పన్ను (ఆర్‌ఆర్‌ పన్ను) వసూలు చేస్తోందని ఆరోపించిన ప్రధాని మోదీ ఈ ప్రభుత్వంపై ఎందుకు చర్య తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సోమవారం ఇక్కడ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బావమరిదికి ‘అమృత్‌’ కాంట్రాక్టును…

5 గంటలు గడిచినా సరైన సమాచారం లేదు

పాశమైలారం ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పరిశీలించారు. కలెక్టర్‌, ఎస్పీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం…

హెచ్‌ఐబీ బాధితులకు ప్రభుత్వం ‘చేయూత’

కొత్తగా 14,084 మందికి పెన్షన్‌ మంజూరు ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: హెచ్‌ఐవీ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కొత్తగా 14,084 మంది హెచ్‌ఐవీ బాధితులకు చేయూత పథకం కింద పెన్షన్లు మంజూరు చేస్తూ ఫైల్‌పై సోమవారం…

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

ఒకరి మృతి.. పలువురికి గాయాలు శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో వరుసగా ఢీకొన్న పది కార్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30:  నగరంలోని బాలానగర్‌లో కారు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని ముస్తాక్‌(19)గా గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం…

సున్నం చెరువులో ఆక్రమణల తొలగింపు

హైడ్రాపై ఎమ్మెల్యే ఆరికెపూడి ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: మాదాపూర్‌ సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా అధికారులు సోమవారం తొలగించారు. ఎఫ్‌టిఎల్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా రూ.10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులో భారీగా ఆక్రమణలు జరిగాయి.…

పాలనా వైఫల్యంతో గురుకులాలు నిర్వీర్యం

ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌ రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం ప్రశ్నార్థకమవుతున్నదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ…

ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్స్ గా మార్చాలి

DTF

డీటీఎఫ్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 29 :  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు (Semi Residential Government Schools) గా మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి (T. Lingareddy) డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్)…