Category తెలంగాణ

వైద్యారోగ్య శాఖ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం

607 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 28: ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. మొత్తం 607 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టు ఇచ్చినట్టు మెడికల్‌ అం‌డ్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు…

సింగరేణి ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణిలో అమలు జరుపుతున్న ఉచిత ప్రమాద బీమా పథకం ప్రభుత్వరంగ సంస్థలకేగాక అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థలో అమలు జరుపుతున్న రూ.1.2 కోట్ల ప్రమాద బీమా పథకం…

మహనీయుడు పీవీ

మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రజాభవవన్‌లో ఆ మహనీయుడి చిత్రపటానికి పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి సంపద పెంచారు.. పేదలకు…

పీవీకి మంత్రి దామోదర ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పీవీ నరసింహారావు సేవలను…

ధర్మసాగర్‌లో దారుణం

మహిళను వివస్త్రను చేసి శిరోముండనం హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్‌ 28: హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలంలోని తాటికాయలలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ఓ మహిళపై కొందరు విచక్షణారహితంగా దాడిచేశారు. ఇనుప గ్రిల్స్‌కు కట్టేసి వివస్త్రను చేసి అవమానించడంతోపాటు ఆమె జననాంగాలపై జీడి పోసి చిత్రవధ చేశారు. అనంతరం…

సామాజిక స్పృహ ఉన్న జర్నలిస్టు

స్వేచ్ఛ మృతికి కేసీఆర్‌తోపాటు పలువురి సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్టుల్ణగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ…

సమ సమాజానికి పునాదులు వేసిన పీవీ

పివి మార్గాన్ని ప్రజా ప్రభుత్వం అనుసరిస్తుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: ప్రధాని ఇందిరాగాంధీ తీసుకువచ్చిన భూ సంస్కరణలను ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అమలు చేసి సమసమాజానికి పునాదులు వేసిన సంస్కర్త పి.వి.నరసింహారావు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నెక్లెస్‌ రోడ్‌లోని పి.వి ఘాట్‌ వద్ద…

రేవంత్‌ రెడ్డి పాలనలో వికలాంగులకు స్వర్ణ యుగం

వికలాంగుల సంక్షేమమే ప్రధాన ఎజెండా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: హెలెన్‌ కిల్లర్‌ 145వ జయంతి కార్యకమ్రం మలక్‌పేట్‌లోని వికలాంగుల, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమ సహకార శాఖ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిది గా ఎస్‌్‌సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల, వయోవృద్దుల, ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమ శాఖ మంత్రి…

నీతి ఆయోగ్‌ డెల్టా ర్యాంకింగ్‌ విడుదల 

దేశవ్యాప్తంగా గట్టు బ్లాక్‌కు 5వ స్థానం జోన్‌-3లో 2వ స్థానం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రామ్‌ (ఏబీపీ) 2024-25 (జనవరి-మార్చి 2025) డెల్టా ర్యాంకింగ్‌లో గట్టు బ్లాక్‌ దేశవ్యాప్తంగా 500బ్లాక్‌లలో 5వ స్థానం, జోన్‌ 3లో 2వ స్థానం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు,…