Category తెలంగాణ

పేద విద్యార్థుల ఆకలి మంటలు

KTR

భోజనం పెట్టకుండా గోస పెడుతున్నారు బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27: ‌ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు భోజనం పెట్టుకుండా వారిని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గోస పెడుతున్నదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. ’అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట .. హంస తూలికలు ఒకచోట,…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో డైలీ సీరియల్‌

MP RaghunandanRao

అనవసర నేతలను విచారిస్తున్న సిట్‌ ‌ఫిర్యాదు చేసిన తనను మాత్రం దూరం పెట్టారు దుబ్బాక నుంచే ట్యాప్‌ అయినట్లు పలుమార్లు ఫిర్యాదు మెదక్‌ ‌బిజెపి ఎంపి రఘునందన్‌ ‌రావు  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌ప్రారంభమైందని.. మొట్ట మొదటిసారిగా తన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ అయ్యిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌…

ఐఏఎంసీకు భూముల కేటాయింపు జీవో రద్దు

హైకోర్టు సంచలన తీర్పు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, ‌డియేషన్‌ ‌సెంటర్‌ ఐఏఎం‌సీకు చేసిన భూ కేటాయింపులను హైకోర్టు రద్దు చేసింది. ఐఏఎంసీ భూకేటాయింపుతో పాటు, ప్రస్తుత భవనం నిర్వహణ కోసం జారీ చేసిన జీ.ఓ.లను కూడా హైకోర్టు కొట్టేసింది. హైదరాబాద్‌ ‌రాయదుర్గంలోని సర్వే నెంబరు…

అన్నపూర్ణ పేరు మార్చడం దుర్మార్గం

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27:  ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరంలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‘ఎక్స్’ ‌వేదికగా ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో మార్పు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ 18 ‌నెలల్లో కేవలం పేర్లను మాత్రమే…

టెన్త్ అడ్వాన్స్‌డు సప్లింమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27:‌తెలంగాణలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న పదవ తరగతి అడ్వాన్డస్ ‌సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతము 73.35గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలకు మొత్తం 42,834 మంది విద్యార్ధులు రిజిస్టర్‌ ‌చేసుకోగా అందులో 38,741 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 28,415 మంది విద్యార్థుల ఉత్తీర్ణులయ్యారు. బాలురు సాధించిన ఉత్తీర్ణతా…

మేలైన విద్య, మెరుగైన వసతులే ప్రామాణికం

– ఇంజినీరింగ్‌ ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం యోచన – ఆయా అంశాల అధ్యయనానికి కమిటీ నియామకం – నిర్దేశిత సమయంలోనే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌  హైదరాబాద, ప్రజాతంత్ర, జూన్‌ 27: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా కళాశాలల్లో బోధన సిబ్బంది, బోధనస్థాయి, కళాశాలల్లో ల్యాబ్‌లు, భవనాలు…

డిప్యూటీ సీఎంకు ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్లకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. రోజుల వ్యవధిలోనే డీఏ జీవో విడుదల…

విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన పీవీ

CM Revanth Reddy

రేపు జయంతి ఆయనను స్మరించుకున్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, రచయిత, ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారతరత్న పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి స్మరించుకున్నారు. ప్రధానిగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని, అన్ని రంగాల్లో ఆర్థిక సంస్కరణలతో దేశ…

ఆర్‌అండ్‌బి బలోపేతంపై ప్రత్యేక దృష్టి

ఒక్క రోజే 64మంది డీఈలకు ప్రమోషన్లు, పోస్టింగులిచ్చిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: గతంలో పెద్ద ఎత్తున ఏఈ, డిఈఈ. ఈఎస్‌ఈలకు పదోన్నతులు, పోస్టింగ్‌ ఇస్తూ నిర్ణయం తీసుకున్న రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం ఒక్క రోజే 64మంది డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా పదోన్నతితోపాటు పోస్టింగ్‌…