Category తెలంగాణ

అధికారికంగా రోశయ్య జయంతి

సీఎం రేవంత్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దక్కించుకున్నారన్నారు. శుక్రవారం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తమ…

మేనిఫెస్టో అమలుకు బీజేపీ కట్టుబడి ఉండాలి

తెలంగాణలో కాల్పుల విరమణ అమలు చేయాలి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 3: ‘పాకిస్తాన్‌తో నైనా శాంతి చర్చలు జరుపుతాము కానీ ఆదివాసీలతో, వారి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులతో చర్చలు జరపము’ అనే మోదీ-షా ప్రభుత్వ వైఖరిని ఖండిరచాలని భారత కమ్యూనిస్టు…

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి

~ గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 3: మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగనున్న వలస కార్మికుల అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లావాసి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి హాజరవుతున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీలలో బిల్డింగ్ అండ్ వుడ్…

పైరసీ నిరోధానికి కమిటీ

– సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి – ఎఫ్‌.డి.సి చైర్మన్‌ దిల్‌ రాజు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 3: సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌డీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు. ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్‌.ప్రియాంకతో కలిసి గురువారం…

టిటిడి అక్రమాలపై చంద్రబాబుకు లేఖ రాస్తా

బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ తిరుమల, ప్రజాతంత్ర, జూలై 3: జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అక్రమాలు జరిగాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. గతంలో ఉన్న టీటీడీ పాలకమండళ్లు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని విమర్శించారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం…

ఏసీబీ విచారణకు అర్వింద్‌ కుమార్‌ హాజరు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ మూడోసారి ఏసీబీ విచారణకు గురువారం హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో నిధుల బదలాయింపులో ఆయన కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేస్తూ కేబినెట్‌ అనుమతి లేకుండా…

తెలంగాణ జన సమితి సూచనలు స్వీకరిస్తా

తనను కలిసిన నేతలతో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) బృందం బుధవారం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో సీఎంను కలిసిన ఆ పార్టీ నేతలు ప్రజా సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి…

రాష్ట్రానికి తగిన యూరియా కేటాయించండి

కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: రాష్ట్రానికి సరిపడేంత యూరియాను కేటాయించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. యూరియా కొరతను అధిగమించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి జగత్‌ ప్రకాశ్‌నడ్డాకు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి లేఖలు…

జిల్లా అభివృద్ధికి సహకరిస్తా

ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి అడ్లూరి హామీ నల్గొండ, ప్రజాతంత్ర, జులై 2: జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో నల్గొండ జిల్లా అబివృద్ధిని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల…