Category తెలంగాణ

బీబీకా ఆలంలో పొన్నం, అడ్లూరి ప్రార్థనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మొహర్రం సందర్భంగా డబీర్‌పురాలోని బీబీకా ఆలంను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా బీబీకా ఆలంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్‌ అలీఖాన్‌, ఎఫండీ, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అజ్మాతుల్ల హుస్సేనీ ఇతర మైనార్టీ ముఖ్య నేతలు కూడా బీబీకా…

హాస్పిటళ్ల నిర్మాణంపై దిశానిర్దేశం

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: సనత్‌నగర్‌, అల్వాల్‌, కొత్తపేట టిమ్స్‌ హాస్పిటల్స్‌, వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సమీక్షించారు. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటళ్లను ప్రారంభించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించిన నేపథ్యంలో పనుల పురోగతిపై మంత్రి…

డెడ్‌ అయిన పార్టీ డెడ్‌లైన్‌ పెట్టడమేంటి?

కేటీఆర్‌ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి విసిరిన సవాల్‌ కేటీఆర్‌కు అర్దం కానట్లు ఉంది అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. విదేశాలలో ఉన్న కేటీఆర్‌ తాను తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే ప్రెస్‌ మీట్‌ పెట్టినట్టుగా ఉందన్నారు. ప్రజాభవన్‌లో శనివారం ఆమె…

అజాత శుత్రువు రోశయ్య

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని, ఇది ఆ నేతకు దక్కిన గొప్ప గౌరవమని అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి…

కాంగ్రెస్‌ దోపిడీకి అక్షయపాత్రగా తెలంగాణ

గ్యారంటీలు, హామీల పేరుతో హడావుడే సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకే సభ జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌కు చెల్లు చీటీ కాంగ్రెస్‌ సభపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విసుర్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి అంటూ మరోసారి తెలంగాణ ప్రజలను…

బీజేపీ నేత రాములు ఇంటివద్ద రోహింగ్యాల రెక్కీ

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌ ఇంటి ముందు రోహింగ్యాలు శుక్రవారం రెక్కీ నిర్వహించారు. ఆయన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు, నేతలు గుర్తించారు. వారు పెట్రోల్‌ బాటిల్‌, సుత్తి, కట్టర్‌, ఐరన్‌ రాడ్లు బాక్స్‌లో పెట్టుకుని తిరుగుతున్నట్లు గమనించారు. కొన్ని రోజులుగా…

రోశయ్య అందరివాడు 

జయంత్యుత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: స్వపక్షాన్నే కాదు విపక్షాన్ని సైతం మెప్పించి అందరి మన్ననలు పొందిన గొప్ప నాయకుడు కొణిజేటి రోశయ్య అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనదని, అలాంటి మహానేత విగ్రహాన్ని ఈరోజు లక్డీకాపూల్‌లో ఆవిష్కరించుకోవడం సంతోషంగా…

39కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 4: పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో ఇటీవల జరిగిన దుర్ఘటనలో మరొకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 39కి చేరింది. సిగాచి పరిశ్రమలో తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్‌రావు అనే వ్యక్తి శుక్రవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భీవమ్‌రావ్‌ స్వస్థలం మహారాష్ట్ర. పోస్టుమార్టం అనంతరం అతని…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం

మరిపెడ, ప్రజాతంత్ర, జులై 4: మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్‌ సమీపంలో జాతీయ రహదారి 563పై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్‌ లారీ, కోళ్ల దానా బస్తాల లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో చెలరేగిన మంటల్లో రెండు లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్‌ సజీవ దహనమయ్యారు. స్థానికులు…