Category తెలంగాణ

అంబులెన్స్ లోనే పురుడు పోసిన ఆపద్బాంధవులు

108 ambulance

ములుగు ,ప్రజాతంత్ర, జులై 6 : పురిటినొప్పులతో బాధపడుతున్న ఒక నిండు గ‌ర్బిణి దట్టమైన అడవిలో కనీసం రోడ్డు మార్గం కూడా లేని, వాగులు, దాటుకుని చీకట్లో ఓపికతో వ‌స్తుండ‌గా 108 అంబులెన్స్ (108 ambulance) వచ్చి వారిని రక్షించింది. వివరాల్లోకి వెళితే ఏటూరునాగారం మండలం వీరాపురం గ్రామానికి సమీపంలోని దట్టమైన అడవిలో కోయగుంపున‌కు చెందిన…

42% బీసీ రిజర్వేషన్ బిల్లులు చట్టబద్ధత లేకుండా అమలు ఎలా సాధ్యం?

Vakulabharanam

రాష్ట్ర బీసీ ప్రతినిధుల మహాసభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రశ్న హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింద‌ని, ఆ హామీ ఇంకా అమలు కాకముందే స్థానిక సంస్థల ఎన్నికలను జరిపే ప్రయత్నం చేయడం బీసీలకు మోసం చేసినట్లే అవుతుంద‌ని తెలంగాణ…

కె.యు. స్నాతకోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర జులై 5 :  కాకతీయ విశ్వవిద్యాలయంలో జులై 7న జరగనున్న 23 వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి తెలిపారు. శనివారం సేనేట్ హాల్లో  రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. రాజేందర్ తో కలిసి…

క్యాన్సర్‌ నుంచి బయటపడిన మహిళ

గాంధీభవన్‌ ముఖాముఖి కార్యక్రమానికి స్పందన డిప్యూటీ సీఎం చొరవకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె భర్త రామకృష్ణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: హైదరాబాద్‌ నగరంలో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రామకృష్ణ భార్య ఉప ముఖ్యమంత్రి చొరవతో కేన్సర్‌ వ్యాధినుంచి బయటపడిరది. రామకృష్ణ భార్య క్యాన్సర్‌ లంప్‌తో బాధపడుతుండగా…

కుర్రి శ్రీనివాస్‌ మృతి తీరని లోటు

– ఆ కుటుంబానికి అండగా ఉంటా – ఆయన సతీమణికీ ఉపాధి, పిల్లల చదువులకు భరోసా -! తక్షణ సహాయంగా రూ.10లక్షలు అందజేత – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నకిరేకల్‌, ప్రజాతంత్ర, జులై 5: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కుర్రి శ్రీనివాస్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపట్ల నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌…

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంథని, ప్రజాతంత్ర, జూలై 5 : విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,…

మావోయిస్టు పార్టీపై కావాల‌నే దుష్ప్ర‌చారం..

CPI

దామోద‌ర్ లొంగిపోతున్న‌ట్లు ఫేక్ న్యూస్‌  ఇది పోలీసుల మైండ్ గేమ్ మాత్ర‌మే..  మంత్రి సీత‌క్క‌కు వ‌చ్చిన లేఖ‌తో మాకు సంబంధం లేదు..  సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 5 : జూన్ 1న తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్ర‌తినిధి దామోదర్ లొంగిపోతున్నట్లు దినపత్రికలు, సోషల్ మీడియాలో…

వైద్యుల సెలక్షన్‌ లిస్టు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ఎంఎన్‌జే హాస్పిటల్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సెలక్షన్‌ లిస్టును మెడికల్‌ రికూట్ర్‌మెంట్‌ బోర్డు శనివారం విడుదల చేసింది. ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 156 ఉండగా, ఎంఎన్‌జేలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 45 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారి వివరాలను బోర్డు శనివారం ప్రకటించింది.…

రైతులకు అందుబాటులో ఏఐ టెక్నాలజీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: శాటిలైట్‌ ఇమేజింగ్‌ ద్వారా పంటలకు వచ్చే చీడపీడలు, రసం పీల్చే పురుగులను ముందస్తుగానే గుర్తించి వాటిని మొదట్లోనే నిరోధించే విధంగా తమ సంస్థ తయారు చేసిన ఏఐ టెక్నాలజీ గురించి కృషివాస్‌ సంస్థ ప్రతినిధులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వివరించారు. పంట బయటకు కనిపించే వాటినే కాకుండా…