Category తెలంగాణ

టీజీఐఎల్‌పీలో 3,554 అత్యంత పేద కుటుంబాల గుర్తింపు

– మంత్రి సీత‌క్క‌తో బ్రాక్ ప్ర‌తినిధుల బృందం భేటీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 13:  బ్రాక్ ప్ర‌తినిధుల బృందం పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ఙి శాఖ మంత్రి సీత‌క్క‌ను సోమ‌వారం క‌లిసి టీజీఐఎల్‌పీ అమ‌లుపై నివేదించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,554 అత్యంత పేద కుటుంబాలను గుర్తించిన‌ట్లు మంత్రికి తెలిపారు. ఎంపిక చేసిన‌ మండల మహిళా సమాఖ్యల ద్వారా 108…

వోటర్లను భయపెడుతున్న కాంగ్రెస్‌

– జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ అ‌క్రమాలు – ఎన్నికల సంఘానికి ‌కెటిఆర్‌ ‌ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13:‌ జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్‌ ‌నేతలు ప్రలోభపెడుతున్నారని, వోటర్లను భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు కాంగ్రెస్‌పై…

ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు గుర్తించిన అధికారులు

– అధికారుల అండతో కబ్జా అని పలువురి అనుమానాలు – అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు – జమ్మిగడ్డ ప్రభుత్వ స్థలాన్ని సందర్శించిన అధికారులు, ప్రజాప్రతినిధులు – స్థలాన్ని చదును చేసి ఫెన్సింగ్‌ ‌వేస్తున్న రెవెన్యూ అధికారులు కాప్రా, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 :‌ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని…

లక్ష్మారెడ్డి మృతికి టీయూడబ్ల్యూజే, ఐజేయు సంతాపం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 13: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, ఎన్ఎస్ఎస్ వార్తా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి (84) మృతి పట్ల ఐజేయు జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా  అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, జాతీయ మాజీ అధ్యక్షుడు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర…

లక్ష్మారెడ్డి మృతి మీడియా సంస్థలకు తీరని లోటు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: ఎన్‌ఎస్‌ఎస్‌ న్యూస్‌ ఏజెన్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించడానికి గత దశాబ్దాలుగా వేదికైన ఎన్‌ఎస్‌ఎస్‌ ఏజెన్సీ సంస్థ ఉమ్మడి…

బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ భ‌య‌మే నిజ‌మైంది

Harish rao

వ‌ర‌ద జ‌లాల‌పై ఏపీ ప్రాజ‌క్టు ఎట్లా క‌డుతుంది? బాబు ఒత్తిడికి కేంద్రం లొంగుతోంది క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, ఏపీల మ‌ధ్య న‌లిగిపోతున్న తెలంగాణ‌ దిల్లీకి మూట‌లు మోయ‌డం త‌ప్ప సీఎంకు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వు రేవంత్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ మాజీ మంత్రి హ‌రీష్‌రావు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11:  ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల (Banakacherla) ప్రాజెక్టు…

బ‌న‌క‌చ‌ర్ల‌ను అడ్డుకొని తీరుతాం

Banakacharla Project

కృష్ణా, గోదావ‌రి జ‌లాల వాటాల‌పై రాజీ ప్ర‌స‌క్తే లేదు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మైనా మేం లెక్క‌చేయం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి హ‌నుమ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11: బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ను అడ్డుకుని తీరుతామ‌ని నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ స్ప‌ష్టం చేశారు. హ‌నుమ‌కొండ‌లో…

ఆనందోత్సాహాల మ‌ధ్య‌ ‘నిట్‌’ వ్యవస్థాపక దినోత్సవం

– పండిట్‌ నెహ్రూ శంకుస్థాపన చేసిన తొలి ఆర్‌.ఇ.సి. – నైపుణ్యాలపై దృష్టి.. 81.3 శాతం ప్లేస్‌మెంట్లు కాజిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌) 67వ స్థాపన దినోత్సవాన్ని శుక్రవారం ఉత్సాహంతో జరుపుకున్నట్లు ‘నిట్‌’ పిఆర్‌ఓ కార్తీక్‌ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌…

రోగికి మరో జన్మనిచ్చిన మెడికవర్‌ వైద్యులు

వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని నుండి వరంగల్‌ మెడికవర్‌ హాస్పిటల్‌ వైద్య బృందం కాపాడిరది. ఈమేరకు హాస్పిటల్‌ సెంటర్‌ హెడ్‌ నమ్రత శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. రాజారావు (51) అనే వ్యక్తి గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలతో వరంగల్‌ మెడికవర్‌ హాస్పిటల్‌కు ప్రాణాపాయ స్థితిలో వ‌చ్చార‌న్నారు. దీర్ఘకాలంగా…