Category తెలంగాణ

పీహెచ్‌సీలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లతో మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. యాదగిరి గుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక…

స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న (సీహెచ్‌ నవీన్‌ కుమార్‌) మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ…

కొండపైన షాపులకు తక్షణమే టెండర్లు నిర్వహించాలి

– బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ నరహరి డిమాండ్‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన ప్రస్తుతం ఉన్న దుకాణాలను రద్దు చేసి వాటికి నూతన టెండర్లను నిర్వహిస్తే అనేకమంది కొత్తవారికి ముఖ్యంగా నిరుద్యోగులకు జీవనోపాధి దొరుకుతుందని బీఆర్‌ఎస్‌ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్‌ పాపట్ల నరహరి అన్నారు. యాదగిరిగుట్టలో మంగళవారం ఆయన…

జల్‌ సంచయి -జన బాగీదారిలో బెస్ట్‌ స్టేట్‌ అవార్డులు

– అందుకున్న పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్‌, జలమండలి ఎండీ న్యూదిల్లీ, నవంబర్‌ 18: దేశవ్యాప్తంగా జరిగిన జల్‌ సంచయి జన బాగీదారి 1.0 కార్యక్రమంలో రాష్ట్రం బెస్ట్‌ స్టేట్‌ అవార్డును కైవసం చేసుకుని మరో మైలురాయిని సాధించింది. దేశంలోనే నంబర్‌-1 రాష్ట్రంగా నిలవడంతోపాటు, సౌత్‌ జోన్‌లో అన్ని అవార్డులను స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని 8…

పత్తికి మద్దతు ధర ఇచ్చి కొనాలి

– దిల్లీకి వెళ్లి పత్తి సమస్యలు ప్రధానికి తెలపాలి – లేదంటే సిఎం ఇంటి ముందే పత్తి పోసి ధర్నా చేస్తా – వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ ‌సందర్శించిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వరంగల్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 18: పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని రేవంత్‌ ‌రెడ్డి జూబ్లీహిల్స్ ‌ప్యాలస్‌ ‌ముందు…

రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్ల బహిరంగ వేలం

– తొర్రూర్‌లో తొలి రోజున 59 ప్లాట్ల విక్రయాల ద్వారా రూ. 46 కోట్ల ఆదాయం . – మంగళవారం మరో 104 ప్లాట్లకు బహిరంగ వేలం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ అధ్వర్వంలోని ఓపెన్‌ ప్లాట్ల విక్రయాలకు మరోసారి మంచి స్పందన వచ్చింది. నగర శివారు ఓఆర్‌ ఆర్‌కు సమీపంలోని…

మరో 15 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం

– జూబ్లీహిల్స్ ‌ఫలితమే నిదర్శనం – స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలి – మిర్యాలగూడలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిర్యాలగూడ,ప్రజాతంత్ర,నవంబర్‌17: ‌మరో 15 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇది రుజువైందని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి వద్ద రింగురోడ్డు…

పోలీస్ స్టేషన్‌ సమీపంలో బాలికపై లైంగిక దాడి

– నిందితుడి అరెస్ట్ – స్టేషన్ ఎదుటే గుడుంబా అమ్మకాలు – పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్ 17: జిల్లా లోని సారంగాపూర్ మండలంలో ఏడేళ్ల పసిబిడ్డపై జరిగిన లైంగిక దాడి సంఘటన స్థానిక ప్రజల హృదయాలను కలచివేసింది. ఈ దారుణం జరిగింది ఎక్కడో మారు మూల కాదు. జిల్లాలోని సారంగాపూర్ పోలీస్…

అ‌క్రమంగా నిర్మించిన సంధ్యా కన్వెన్షన్‌ ‌కూల్చివేత

– హైకోర్టు ఆదేశాలతో హైడ్రా చర్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌17:‌భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో గచ్చిబౌలిలో సోమవారం భారీ కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్‌సీఐ లే అవుట్‌లో అక్రమంగా నిర్మించిన సంధ్యా కన్వెన్షన్‌ ‌భవనాలను నేలమట్టం చేశారు. హైడ్రాలిక్‌ ‌జాక్‌ ‌క్రషర్‌తో నిర్మాణాలను కూల్చివేశారు. తమ ప్లాట్లను ఆక్రమించి…