Category తెలంగాణ

సింగరేణి ఉద్యోగుల కోసం పోరాటం

– డిపెండెంట్‌ ఉద్యోగాలను కాపాడుకోవాలి – డిసెంబర్‌ 13‌న సిఎండి కార్యాలయ ముట్టడి – ఖమ్మం జాగృతి బాటలో కవిత వెల్లడి ఖమ్మం,ప్రజాతంత్ర,నవంబర్‌ 17:‌డిపెండెంట్‌ ఉద్యోగాలు కాపాడుకోలేని స్థితిలో ఇప్పుడు ఉన్నామని జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు చేశారు.  డిసెంబర్‌ 13‌న సింగరేణి సీఎండీ కార్యాలయాన్ని ముట్టడి చేయబోతున్నామని ఖమ్మం జిల్లాలో జాగృతి బాటలో కవిత…

బిజెపి గెలిస్తే ఇవిఎంల ట్యాంపర్‌?

‌- మీరు గెలిస్తే ప్రజాస్వామ్యబద్దమా – జూబ్లీహిల్స్ ఓటమితో కుంగిపోయేది లేదు – కాంగ్రెస్‌ ‌విమర్శలపై మండిపడ్డ ఎంపీ ఈటల  ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 17:ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజమే అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ‌పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా.. అధికారం ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా కాషాయ జండా పట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న…

ఉమ్రా యాత్రికుల మరణం పట్ల కేసీఆర్ సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: సౌద అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల ఆర్ఎస్ అధినేత, కె. చంద్రశేఖర్ రావు ది గాృంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రలో భా గంగా, మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి అవసరమైన వాటిలో ప్రయాణిస్తున్న 42 మంది ప్రాణాలు…

బీహార్‌లో బిజెపి వోట్‌ ‌చోరీ సుస్పష్టం

– వోట్లు వచ్చినా సీట్లు తగ్గిన మహాకూటమి – వోట్లు తగ్గినా సీట్లు బిజెపికి పెరిగాయి – గాంధీభవన్‌ ‌ముందు యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నిరసన – పిసిపి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌, ‌మంత్రి పొన్నం విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 17: ‌బీహార్‌లో దొడ్డి దారిన ఎన్డీయే కూటమి విజయం సాధించిందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ఆరోపించారు..…

 ఆటో డ్రైవ‌ర్ల ప్ర‌మాద బీమా నేనే క‌డ‌తా

– రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఆటోడ్రైవ‌ర్ల‌కుకేటీఆర్ హామీ – ప్ర‌తి డ్రైవ‌ర్‌కు ప్ర‌భుత్వం రూ.24వేలు బాకీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17:  కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్ల అందరికీ రూ.5 లక్షల  ప్రమాద బీమా కోసం అవసరమైన ప్రీమియంను తానే చెల్లిస్తానని భారత రాష్ట్ర సమితి…

కార్డియోజెనిక్‌ షాక్‌లో రోగి

– ప్రాణాలు కాపాడిన మలక్‌పేట్‌ కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: తీవ్ర కార్డియోజెనిక్‌ షాక్‌లో ఉన్న హైదరాబాద్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి అత్యవసర యాంజియోప్లాస్టీ చేసి మలక్‌పేట్‌లోని కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు ప్రాణాలు కాపాడారు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో స్థానిక హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. అక్కడ సీపీఆర్‌ చేశారు,…

ల్యాబ్‌ ‌టెక్నీషియన్‌ ‌పోస్ట్ ‌ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 17:  ‌వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్‌ ‌టెక్నీషియన్‌ ‌గ్రేడ్‌ – ఎఎ ‌పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఈ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా విడుదల చేశారు. మెడికల్‌ అం‌డ్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌…

పిల్లలకు మంచి నడవడిక నేర్పాలి

– డాక్టర్‌ అనితా రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: పిల్లలకు అందమైన బాల్యాన్ని బహుమతిగా అందించాలని, బాలల హక్కులను కాపాడటం అందరి బాద్యత అని అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి పేర్కొన్నారు. బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని వరంగల్‌ ఆటోనగర్‌లోని…

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ అధిరోహించిన వరంగల్‌ జంట

వరంగల్‌, ప్రజాతంత్ర ప్రతినిధి, నవంబర్‌ 17: హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన ఈ బేస్‌ క్యాంప్‌ను ఇటీవల అధిరోహించిన 16 మంది బృందంలో వరంగల్‌ జంట ఒకటి. హనుమకొండ బ్రాహ్మణ వీధికి చెందిన దహగం శ్రీకాంత్‌, శారద దంపతులు తమ 55 ఏండ్ల వయస్సులో 5,364 మీటర్ల ఎత్తులోని బేస్‌ క్యాంప్‌నకు సునాయాసంగా చేరుకున్నారు. బేస్‌ క్యాంప్‌…