Category తెలంగాణ

డిజిటల్‌ విశ్వవిద్యాలయంగా బీఆర్‌ఏవోయూ

– ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ ఏర్పాటుకు సీవోఎల్‌తో ఎంవోయూ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ(ఐడీఈఏ) ఏర్పాటుకు కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌(సీవోఎల్‌)తో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో ప్రముఖ డిజిటల్‌ విశ్వవిద్యాలయంగా బీఆర్‌ఏవోయూ అభివృద్ధి…

కోటి మంది మహిళలకు కోటి చీరలు

–  అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర – ఇందిర‌ జయంతి సందర్భంగా పంపిణీ ప్రారంభం – సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్  18:  కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం…

మంత్రి సీతక్కను కలిసిన షూటర్‌ ఈషా సింగ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను షూటర్‌ ఈషా సింగ్‌ ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగంలో భారత దేశ చరిత్రలో తొలిసారిగా బ్రాంజ్‌ మెడల్‌ సాధించి కొత్త రికార్డు సృష్టించిన నిజామాబాద్‌ బిడ్డ ఈషా సింగ్‌. ఆమెను మంత్రి సీతక్క హృదయపూర్వకంగా అభినందించారు. 10…

పీపుల్‌ సెంట్రిక్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌లో రోల్‌ మోడల్‌గా తెలంగాణ

– ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐపై శిక్షణ – టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం – డిజిటల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌లో ఇతర రాష్ట్రాలకు బెంచ్‌ మార్క్‌ – మీ సేవ సర్వీసెస్‌ ఆన్‌ వాట్సాప్‌ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: పీపుల్‌ సెంట్రిక్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని…

పంచాయతీల గ్రేడింగ్, కేడర్‌ స్ట్రెంత్‌ నిర్ధారించాలి

– మంత్రి సీతక్కను కోరిన పంచాయతీ సెక్రటరీస్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: గ్రామ పంచాయతీల గ్రేడింగ్‌, కేడర్‌ స్ట్రెంత్‌ వెంటనే నిర్ధారించి ప్రమోషన్‌లు కల్పించాలని తెలంగాణా పంచాయతీ సెక్రటరీస్‌ సెంట్రల్‌ ఫోరమ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరాం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కను కోరారు. ఆయన…

మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం

– మంచి భవిష్యత్తు కోసం వ్యసనాలకు దూరంగా ఉండండి – మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: మత్తు పదార్థాల బారి నుండి పూర్తిగా విముక్తి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. గాంధీ మెడికల్‌…

తుమ్మల లాంటి నేతలను  వొదులుకోవడం తప్పే

– అందుకే బీఆర్‌ఎస్‌ ‌మూడోసారి మట్టి కరిచింది – ప్రతిపక్షం అన్నింటా ఫెయిల్‌ – ఇప్పు‌డా బాధ్యతను జాగృతి పోషిస్తుంది – ఖమ్మంలో మీడియాతో కవిత సంచలన వ్యాఖ్యలు ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ‌రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించటంలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన…

క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు

– రూ.1.25 లక్షల వద్ద కొనసాగుతున్న తులం రేటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌18: ‌దేశీయంగా పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి.  అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలుతగ్గుముఖం పట్టాయి. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ ‌బులియన్‌ ‌మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.25 లక్షలు పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.1.14 లక్షల…

ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్ కు ఎన్‌హెచ్ఎం కింద నిధులు

– హాస్పిట‌ల్స్ లో సౌక‌ర్యాల మెరుగుకు చ‌ర్య‌లు -వేముల‌వాడ హాస్పిట‌ల్‌కు రూ.1.5కోట్ల వ్య‌యంతో ప‌రిక‌రాలు – యువ డాక్ట‌ర్లు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో చేరాలి – కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌ వేముల‌వాడ‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18: కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ఎం) పేరుతో దేశంలోని అన్ని హాస్పిటల్స్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది.…