Category ఎడిటోరియల్

కేసీఆర్‌ ఏం మాట్లాడుతారు ..?

2001 ఏప్రిల్‌ 27 న తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్భవించిన తెలంగాణా రాష్ట్ర సమితి ..తరువాత భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం  చెంది జరుపుకో బోతున్న రజతోత్సవాల పై రాష్ట్ర ప్రజలకు..రాజకీయ విశ్లేషకులకు..ప్రత్యర్ధి పార్టీల కు ఆసక్తి నెలకొన్నది.. అందుకు కారణం ఆ పార్టీ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి..తొమ్మిదిన్నర సంవత్స రాలు అధికారంలో…

హింస రాక్షస ప్రవృత్తి..!

హింస రాక్షస ప్రవృత్తి.. మానవతా వాదులెవరూ హింసను సమర్ధించారు ..! మంగళవారం శ్రీనగర్  పహల్గామ్ లో  తీవ్రవాదులు పర్యాటకుల పై జరిపిన విచక్షణారహిత కాల్పులు రాక్షస ప్రవృత్తికి నిదర్శనం ..! 27 మంది పర్యాటక ప్రేమికులు ఈ దాడిలో మరణించడం…అనేక మంది గాయపడడం  హృదయాన్ని ద్రవింపజేసే దుస్సంఘటన ..! ఈ దుర్ఘటన కేవలం ఓ ఉగ్రవాద…

“న్యాయస్థానం తీర్పు శిరసావహిస్తాం..”

ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు వ్యవస్థల మధ్య పరస్పరం పరిష్కరించుకోలేని వివాదం తలెత్తినప్పుడు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం ..చట్టం పై గౌరవముంది  ..న్యాయ స్థానం తీర్పును శిరసావహిస్తాం అనడం రాజ్యాంగం పై ఉన్న విశ్వాసం ..ప్రజాస్వామ్య స్ఫూర్తికి  అడ్డం పడుతుంది. అది సామాన్య పౌరులకు న్యాయ వ్యవస్థ పై ఉన్న అపారమైన విశ్వాసం. ప్రజల చే…

‘సన్న బియ్యం ..!’

తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఒక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం, కానీ దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర విమర్శలు చేస్తూ వివాదాన్ని రేకిస్తున్నది .…

‘వక్ఫ్’ వివాదానికి తాత్కాలిక ఉపశమనం

Temporary relief for 'Wakf' dispute

సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం 2025లోని కీలక నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసి, తదుపరి విచారణ వరకు యథాస్థితిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం భారతీయ న్యాయ వ్యవస్థ, మతపరమైన సంస్థల నిర్వహణ, మరియు రాజకీయ డైనమిక్స్‌లో ముఖ్యమైన అంశంగా నిలుస్తుంది. ఈ నిర్ణయం వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, వాటి రక్షణ, మరియు దుర్వినియోగ నివారణకు సంబంధించిన…

‘‘ఎవడ్రా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని పడగొట్టేది ..!’’

రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఏమైనా జరుగుతున్నదా ? అయితే కుట్రదారులెవరు? వారికున్న బలమేంటి? కుట్ర రచన చేస్తున్నది రాజకీయ వర్గాల, వ్యాపార వర్గాల అన్నదిప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. సుమారు పదహారు నెలలకింద ప్రజాస్వామ్య రీతిలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉంది. పార్టీ అధిష్టానవర్గం ఆశిస్సులతో, రాష్ట్ర నాయకుల…

ప్రతి మొక్కలో ‘రామయ్య’ ను చూసుకుందాం..!

వన్యజీవి రామయ్య.. దరిపల్లి రామయ్య తెలంగాణ చెప్పుకోదగ్గ మనిషి..చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయే వ్యక్తిత్వం.. జీవితమంతా పర్యావరణ పరి రక్షణకు అంకితం చేసిన వృక్షప్రేమికుడు. ‘‘వన్యజీవి’’ అనే బిరుదు ఆయనకు సమాజం అందించిన గౌరవం, ఎందుకంటే ఆయన కోట్లాది మొక్కలు నాటి, అడ వులను పెంచి, ప్రకృతిని కాపాడటానికి అలుపెరగని కృషి చేసిన రామయ్య కు…

మద్యం అమ్మకాల పై నియంత్రణ లేదు ..!

There is no control over the sale of alcohol..!

స్వాతంత్య్రం అనంతరం 78 సంవత్సరాలలో దాదాపు 58 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారానికి దూరమై మళ్ళీ పార్టీ పునర్‌ ‌వైభవం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా గుజరాత్‌ ‌రాష్ట్రం అహ్మదాబాద్‌ ‌వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు రెండు రోజులు కొనసాగాయి . ఆరు దశాబ్ధాల తరువాత…

వాయిదాల పర్వం మంత్రివర్గ విస్తరణ

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయం గత కొద్ది నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వొస్తున్నది. కొత్త సంవత్సరం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారమని, ఉగాదని ఇలా ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వొస్తున్నారు. ఆఖరికి  ఏప్రిల్‌ ‌మూడవ తేదీని ఖరారు చేశారు. కాని ఆ తేదీ కూడా దాటిపో యింది. ఇప్పుడు మరో వారం రోజుల్లో…