Category ఎడిటోరియల్

ప్రజారోగ్యం పై పాలకుల నిర్లక్ష్యం

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. మ‌నిషి ధ‌నం కోల్పోయినా ప‌ర‌వాలేదు, తిరిగి సంపాదించుకోవొ చ్చు. కానీ ఆరోగ్యం కోల్పోతే చాలా క‌ష్టం. అనారోగ్యం పాలైన మ‌నిషి ఏ ప‌నీ చేయ‌లేడు. ఇది అత‌ని మ‌నుగ‌డ‌నే దెబ్బ‌తీ స్తుంది. కుటుంబ‌ పెద్ద అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం రోడ్డున ప‌డ‌క త‌ప్ప‌దు. ఇదే స‌మాజానికి కూడా వ‌ర్తిస్తుంది. ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం…

అమెరికా తో వాణిజ్య ఒప్పందం

Trade agreement with America

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వినిపిస్తున్న రాజకీయ విమర్శలను విశ్లేషిస్తే, ప్రధానంగా రెండు భిన్నమైన వాదనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మరియు కొందరు ఆర్థిక విశ్లేషకులు ఈ ఒప్పందం వల్ల భారత్ స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం దీనిని ఒక మాస్టర్ స్ట్రోక్‌గా అభివర్ణిస్తోంది.  ‘అమెరికా ఫస్ట్’ విధానానికి లొంగిపోవడమేనా అన్న సందేహం కలుగుతున్నది  అమెరికా నుంచి…

యువతకు చీడగా మారిన డ్రగ్స్ దందా!!

Drug Trafficking Has Become a Scourge for the Youth

 ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) మరణం తెలంగాణలో గంజాయి స్మగ్లర్ల అరాచకాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలియజెబుతోంది. జనవరి 23న ఆమెపై దాడి జరగ్గా, హాస్పిటల్‌లో మరణంతో పోరాడి జనవరి 31న తుదిశ్వాస విడవడం విషాదం. జనవరి 23 రాత్రి గంజాయి అక్రమ రవాణాపై సమాచారమందుకున్న నిజామాబాద్‌కు చెందిన  ఎక్సైజ్ బృందం మాధవనగర్ ప్రాంతంలో వాహనాల…

ముఖ్యమంత్రి రేవంత్ కు మ‌రో ప‌రీక్ష‌!!

     రాష్ట్రంలోని ఏడు కార్పొరేష‌న్లు, 116 మున్సిపాలిటీల‌కు ఫిబ్ర‌వ‌రి 11న ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన వెల్ల‌డ‌వుతాయి. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే ప్ర‌ధాన పార్టీలు అధికార కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ తోపాటు బీజేపీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అంత‌కుముందు కంటోన్‌మెంట్‌, జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో…

పాప చింతన లేనివారితో దెబ్బతింటున్న ధార్మికత!

 కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి లడ్డూ వివాదంపై పదిహేను నెలలపాటు నిర్వహించిన దర్యాప్తు నకు సంబంధించి  తుది చార్జ్‌షీట్‌ను ఎట్టకేలకు జనవరి 23న నెల్లూరులోని యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసింది. సీబీఐ-సిట్ తన నివేదికలో మొత్తం 36 మందిని దోషులుగా పేర్కొంది. ఇందులో వేర్వేరు…

ముంబై మున్సిపల్ కార్పొరేషన్: బీజేపీ కొత్త శకం

1997 విజయం తర్వాత శివసేన నుండి బిఎంసి (BMC) పగ్గాలను భారతీయ జనతా పార్టీ హస్తగతం చేసుకుంది. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ , బిఎంసి విజయం మాత్రం ఆ పార్టీ కిరీటంలో అత్యంత విలువైన రత్నం వంటిది. 2017తో పోలిస్తే పార్టీ పనితీరు స్వల్పంగా మాత్రమే మెరుగుపడింది…

2025… కాంగ్రెస్ పార్టీ పాలన పై పెరిగిన అసంతృప్తి 

Growing dissatisfaction Congress

2023 ఆఖరిలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, “ప్రజల పాలన ” అనే నినాదంతో తెలంగాణ ప్రజల్లో భారీ ఆశలు రేపింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన అసంతృప్తి, మార్పు కోరిక – ఇవన్నీ కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాయి. కానీ 2025 నాటికి వొచ్చేసరికి ఆ ఆశలు ఎంతవరకు నిజమయ్యాయి అన్న ప్రశ్న…

2025.. బీఆర్ఎస్ ..ఒక అడుగు ముందుకు ..రెండడుగులు వెనకకు ..!

2025 BRS one step forward two steps back

మలి  దశ తెలంగాణా ఉద్యమానికి ఊపిరి అందించిన  భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్)  తెలంగాణ రాజకీయాల్లో  ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు. అది ఒక ఉద్యమ ఫలితం. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో పుట్టిన పార్టీగా, రాష్ట్ర ఏర్పాటుతో అధికారాన్ని చేపట్టి దశాబ్ద కాలం తెలంగాణ పాలనను తన ముద్రతో మలిచిన పార్టీ.. సమైక్య…

2025 – రాష్ట్రంలో బీజేపీ ‘హడావుడి’ కే పరిమితం ..!

తెలంగాణ రాజకీయాల్లో “భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభావం అనే ప్రశ్న గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం చర్చలో ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి దశలో పరిమిత ప్రభావానికే పరిమితమైన బీజేపీ, 2019 తర్వాత తన రాజకీయ ఉనికిని గణనీయంగా పెంచుకుంది. అయితే 2025 నాటికి బీజేపీ ప్రభావం “వృద్ధి–స్థిరత్వం–పరిమితి” అనే మూడు దశల…