Category ఎడిటోరియల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ‘ అగ్ర’ తాంబూలం..!

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

సుదీర్ఘకాలంగా పెండింగ్‌ ‌లో ఉన్న భారతీయజనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం అధ్యక్ష పదవి పోటీకి నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌ .‌రాంచందర్‌ ‌రావు ఒక్కరే పత్రాలు దాఖలు చేయడం తో ఆయన ఎంపిక లాంఛనప్రాయమే అయింది.అధ్యక్ష పదవి…

 ప్రత్యక్ష యుద్ధాలు ఉండవు.. ప్రచ్ఛన్న యుద్ధాలే ..!

గత పది రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించి, ఇరాన్ సీనియర్ సైనికాధికారులు మరియు అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. దీనికి ప్రతిగా తెహ్రాన్ క్షిపణి దాడులకు పాల్పడి, అనంతర రోజులలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పరస్పరం దాడులు కొనసాగించాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ తన లక్ష్యాలను విస్తరించి, ఇరాన్‌లోని ఇంధన కేంద్రాలు…

పహల్గామ్ చితిమంటల పై చిటపటలు..

india pakistan america on pahalgam attack

“అభ‌ద్ర‌తాభావంతో ఉన్న నాయ‌కులు మాత్ర‌మే ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ నాయ‌క‌త్వాన్ని నిరూపించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. ముఖ్యంగా అనుయాయుల‌కు త‌మ నాయ‌క‌త్వం ప‌ట్ల ఉన్న న‌మ్మ‌కాన్ని కోల్పోతామన్న భ‌యం వారిని ఎప్పుడూ వెన్నాడుతుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. అందువ‌ల్ల‌నే త‌మ‌లోని ఈ అభ‌ద్రతాభావాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డానికే ఎవ‌రో ప్రేరేపిస్తున్నార‌న్న రీతిలో వీరి ప్ర‌వ‌ర్త‌న ఉంటుంది. పహల్గామ్ దుర్ఘటన జరిగి రెండు నెలలు కావొస్తున్నది…

వరి ..ఉరి ..!

భారతదేశం తాజాగా చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతి పెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా మారింది. ఇది ఒక పెద్ద ఘనతగా కనిపిస్తున్నప్పటికీ, బియ్యం ఉత్పత్తిలో వొచ్చిన ఈ విపుల వృద్ధి పప్పుదినుసులు , నూనెగింజల సాగును తీవ్రంగా దెబ్బతీసింది. ఈ రెండింటి పై భారత్ దిగుమతులు ఆధారపడి ఉంటాయి .  2024–25లో భారతదేశం 149 మిలియన్ టన్నులు…

చమురు ధరలు 

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా చమురు ధరల పరంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య పోరాటంగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన మధ్యప్రాచ్యానికి సంబంధించి గణనీయమైన పరిణామాలను కలిగించే ప్రమాదం ఉన్నది. ఇరాన్…

తెలంగాణ ఇచ్చింది ఎవరు.. తెచ్చింది ఎవరు

ఇటీవల ‘తెలంగాణ’ మళ్ళీ చర్చనీయాంశమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం  జూన్‌ ‌రెండున ఈ అంశంపైన రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చకు వొచ్చింది. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రావడానికి తమ పార్టీయే కారణమన్న వాదాన్ని మరోసారి బలంగా వినిపించే ప్రయత్నం చేశాయి. ఇప్పటికే ప్రతీఏట సెప్టెంబర్‌ 17‌పైన వివాదం కొనసాగుతున్నది. నిజామ్  కబంధ హస్తాల నుండి…

సామాజిక న్యాయాన్ని బ‌లోపేతం చేసే నిర్ణ‌యం

Caste census

కుల‌గ‌ణ‌ ( Caste census) ను చేప‌ట్టాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం నిజంగా ఎంతో ధైర్యంగా తీసుకున్నది. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం ఈవిధంగా నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ముందుకు రాలేదు. ఇందుకు కార‌ణం వాటి నిర్ల‌క్ష్య‌మే. నిజం చెప్పాలంటే మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో సామాజిక న్యాయం జ‌రుగుతుంది. ఎవ‌రెన్ని శుష్క వాగ్దానాలు చేసినా సామాజిక న్యాయం కోసం…

నెల గడిచింది  …?

Terror attack in Pahalgam

పహల్గాం లో  ఉగ్రదాడి జరిగి ఒక నెల గడిచిపోయింది .. 22 ఏప్రిల్‌న పహల్గామ్ లో  ఉగ్రవాదులు దాడి చేసారు.. ఆ దాడిలో  26 మంది మృతి చెందారు .   నలుగురు  అత్యంత క్రూరమైన ఉగ్రవాదులు భారత్ సరిహద్దులోకి ప్రవేశించారు.. 26 మంది పర్యాటకులను  హత్య చేసి పారిపోయారు. వారు సరిహద్దు దాటి 200 కిలోమీటర్ల లోపలికి…

అంతర్గత భద్రత

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని కోరిన పిటిషనర్లను ఉద్దేశించి దేశ రక్షణ దళాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి అభ్యర్థనలూ చేయవొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలు, ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ..పిల్ మే 2న విచారించేటప్పుడు వెలువడ్డాయి. ఈ…