గవర్నర్ వ్యవస్థపై మరోసారి వివాదం
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూల్చడానికి వినియోగపడుతున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు ఛలో రాజ్భవన్ పేర బుధవారం పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమం ఆందోళనకరంగా మారింది. ఆందోళన కారులు రాజ్భవన్కు వెళ్ళకుండా పోలీసులు గట్టి బందోబస్త్ చేపట్టినప్పటికీ, పోలీసులను తప్పించుకుని పలువురు రాజ్భవన్వైపు…
