Category ముఖ్యాంశాలు

భక్తులకు ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు

రాజకీయాలకతీతంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి పొన్నం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: చరిత్రాత్మకమైన సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకతీతంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. నగరంలో ఎంతో వైభవంగా జరిగే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర…

కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్‌

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో యుద్ధం చల్లారినట్లే కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దేశాలు అంగీకరించాయి. ఇప్పటికే టెహ్రాన్‌ కాల్పుల విరమణను మొదలుపెట్టగా సీజ్‌ ఫైర్‌ను తామూ అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ తాజాగా ప్రకటించింది. ఈమేరకు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌ నుంచి అణుముప్పు తొలగిపోయిందని…

రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ

ఇరాన్‌ కీలక ప్రకటన ఆ క్రెడిట్‌ తనదేనని ప్రకటించుకున్న ట్రంప్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం పేర్కొన్నారు. గ్రినిజ్‌ సమయం ప్రకారం ఉదయం 4 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందంటూ ఆ క్రెడిట్‌ తనదేనని ప్రకటించుకున్నారు. ఆ వెంటనే అలాంటిదేమీ…

ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా పౌరులు ఉద్యమించాలి

Operation Kagar

సహజ వనరుల దోపిడీని అడ్డుకున్నందుకే మావోయిస్టులు, గిరిజనుల హత్యలు  ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ ముట్టడి, అరెస్ట్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 23 : కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆప‌రేష‌న్ క‌గార్ (Operation Kagar) ను ఆపాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు…

ఫోన్‌ ట్యాపింగ్‌.. మరో కీలక పరిణామం

మాజీ సిఎస్‌ శాంతి కుమారి తదితరుల విచారణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పొలిటికల్‌) రఘునందన్‌ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది.…

‘సాయంత్రం లోగా చంపేస్తాం.. దమ్ముంటే కాపాడుకోండి’

బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావుకు బెదిరింపులు మావోయిస్టుల పేరుతో ఫోన్‌ కాల్‌ ఎం‌పీ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 23: ‌మెదక్ ‌బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కు పీపుల్స్‌వార్‌ ‌మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ ‌వొచ్చింది. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునని, సోమవారం సాయంత్రంలోగా రఘునందన్‌రావును చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్‌ ‌చేశాడు.…

ఉప ఎన్నికల్లో సత్తా చాటిన ఆప్‌

‌గుజరాత్‌, ‌పంజాబ్‌లో సీట్లు నిలబెట్టుకున్న ఆమ్‌ ఆద్మీ కేరళలో ఎల్డీఎఫ్‌కు షాక్‌..‌కాంగ్రెస్‌ ‌వశమైన నిలంబర్‌ ‌రాజ్యసభకు వెళ్లడం లేదన్న ఆప్‌ ‌కన్వీనర్‌ ‌కేజ్రీవాల్‌ ‌న్యూదిల్లీ, జూన్‌ 23:  ‌గుజరాత్‌, ‌పంజాబ్‌ ఉప ఎన్నికల్లో ఆప్‌ ‌సత్తా చాటింది. గుజరాత్‌లో బిజెపికి ఓటమి తప్పలేదు. దేశ వ్యాప్తంగా జూన్‌ 19‌న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు…

బ్యాంకు సేవలపై అవగాహన కార్యక్రమాలు పెంచాలి

బ్యాంకర్ల సమావేశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలపై అవగాహన పెంపొందించేందుకు నిరంతరం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకింగ్‌ సేవల విస్తరణ వేగంగా కొనసాగిందన్నారు. కేంద్ర…

రైతుకు భరోసా.. రేవంతన్న

మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే ‘భరోసా’ నిధుల జమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రైతులు రేపు రైతులనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 23: ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా నిధుల రైతుల ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.…