Category ముఖ్యాంశాలు

వాస్తవాలు లేకుండా వండి వార్చారు

– 665 పేజీల నివేదికలో నచ్చిన అంశాలనే తీసుకున్నారు – మొత్తం నివేదికను అసెంబ్లీలో పెడితే నిలదీస్తాం – మాకు నోటీసులు రాకముందే లీకులు ఇస్తున్నారు – కక్షసాధింపులకు పాల్పడుతున్న రేవంత్‌ – మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం – ‘కాళేశ్వరంపై కాంగ్రెస్‌ కుట్ర.. కమిషన్‌ వక్రీకరణలు, వాస్తవాలు’పై పీపీటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5:…

నాడు మేం చెప్పిందే నిజమైంది

– పీసీ ఘోష్‌ నివేదికతో కాళేశ్వరంలో కేసీఆర్‌ అవినీతి బహిర్గతం – అవినీతి సొమ్ము పంచడానికి వస్తే తగిన బుద్ధి చెప్పండి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి ఖమ్మం/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: ఎన్నికల ముందు రాష్ట్రాన్ని, ప్రజల సొమ్మును కేసీఆర్‌ దోచుకున్నారని తాము చెప్పాం.. కాళేశ్వరం ప్రాజెక్టు…

మేడిగిడ్డ పాపం కేసీఆర్‌, హరీష్‌ రావులదే

-ఎస్‌.కే.జోషి, స్మితా సబర్వాల్‌ నిర్లక్ష్యంతోటే -పూర్తిగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు – కేబినెట్‌ ఆమోదం లేకుండానే పరిపాలనా అనుమతులు – జస్టిస్‌ పినాకి చంద్రబోస్‌ నివేదికలో వెల్లడి – మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: మేడిగడ్డ బ్యారేజ్‌ కూలిన పాపం ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి…

పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు కేబినెట్  ఆమోదం

– త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటాం..   – కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు – అంద‌రి సూచ‌న‌ల మేర‌కే చ‌ర్య‌లు – మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 04 :  కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన‌ నివేదికను కేబినెట్ లో…

రైతాంగ సాధికారతతోనే జాతీయ సమైక్యత బలోపేతం  

=రైతు ఉద్యమాలకు పటేల్ ఇచ్చిన ఊతం చిరస్మరణీయం =మన జీవితాలను పేదలతో పంచుకోవడంలోనే ఆనందం =’గీతం’ జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: గ్రామీణ ప్రజలు, భారత రైతాంగ సాధికారతతోనే జాతీ య సమైక్యత బలోపేతమవుతుందని  రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్…

కాళేశ్వరం కోసం రూ.84వేల కోట్ల అప్పు

– తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు – రాజకీయాలకు తావు లేకుండా విచారణ – జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌ కేమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత పాలకులు అధిక వడ్డీలతో రూ.84వేల కోట్ల అప్పు తెచ్చారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి,…

వ్యక్తిగత నిర్ణయాలతో కాళేశ్వరం కుంగింది

 – పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై డిప్యూటీ సీఎం భ‌ట్టి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 04 :  తెలంగాణ రాష్ట్ర ప్రజలు జల హక్కు కోసం పోరాడి సాధించిన రాష్ట్రంలో, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం వ్యక్తిగత నిర్ణయాల వల్ల కుంగిపోయింద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.  పీసీ…

కవితకు ఎదురుదెబ్బ

– నిరసన దీక్ష పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 72 గంటల దీక్షను ప్రారంభించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధర్నా చౌక్‌ వద్ద సోమవారం కవిత ప్రారంభించిన దీక్షకు పోలీసులు 72 గంటలపాటు…

కాళేశ్వ‌రంపై  కాంగ్రెస్‌ ‌దుప్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి

‌- కొందరిని అరెస్ట్ ‌చేసినా భయపడేది లేదు – పార్టీ శ్రేణులకు బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌పిలుపు గజ్వేల్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ‌కొంత మంది బీఆర్‌ఎస్‌ ‌నేతలను అరెస్ట్ ‌చేయవచ్చు.. భయపడ వద్దని వారికి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్‌ ‌దుష్ప్రచారాన్ని…