Category ముఖ్యాంశాలు

ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

– 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ – నామినేషన్లు దాఖలుకు 21 చివరి తేదీ – సెప్టెంబర్‌ 9న ఎన్నిక.. అదేరోజు ఫలితం ప్రకటన న్యూదిల్లీ, ఆగస్టు 1: జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించేందుకు శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 9న ఎన్నిక జరగనుందని కేంద్ర ఎన్నికల…

అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

– ఈనెల 5న విచారణకు రావాలి ముంబై, ఆగస్టు 1: బ్యాంకు రుణాల మోసాల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 5న విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపింది. అనిల్‌ అంబానీకి సంబంధించిన పలు కంపెనీల్లో ఇటీవల ఈడీ సోదాలు…

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా కాంగ్రెస్ పార్టీ

– ఎన్నిక‌ల వాగ్దానాల‌ను అమ‌లు చేస్తాం – పాదయాత్ర‌లు కాంగ్రెస్‌కు అల‌వాటే – రానున్న కాలంలో మ‌రిన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు – మీనాక్షి న‌ట‌రాజ‌న్ పాద‌యాత్ర‌లో మంత్రులు పరిగి, ప్రజాతంత్ర, జూలై 31: ప్రజలకు ప్రభు త్వానికి వారధిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంద ని ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్,మంత్రి…

విూరు చెప్పే రాజ్యాంగాన్ని ఆచరిస్తారా?

– సుప్రీం తీర్పుపై రాహుల్‌కు హరీష్‌ రావు ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ…

సుప్రీం కోర్టు తీర్పుపై నిపుణులతో చర్చించి నిర్ణయం

– స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై31: ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌స్పష్టం చేశారు. తనకు మూడు నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చించాకే తదుపరి నిర్ణయానికి వెళ్తామన్నారు. ఈ క్రమంలో ధన్‌ఖడ్‌ ‌వ్యాఖ్యల ప్రస్తావన తెచ్చారు.…

ఇరిగేషన్‌ శాఖ భూముల రక్షణకు పక్కా చర్యలు

– కోర్టు కేసుల పరిష్కారానికి ప్రత్యేక సీనియర్‌ న్యాయవాది నియామకం – కోట్ల విలువైన వాలంతరి, టిజిఇఆర్‌ఎల్‌ భూములలో ఆక్రమణలు తొలగించాలి – నీటిపారుదల శాఖ భూముల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశీలన – మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు…

ప్రభుత్వం చేతికి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

– నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జాకు అందజేసిన పీసీ ఘోష్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణకు నియామకమైన పీసీ ఘోష్‌ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి గురువారం అందజేసింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ బీఆర్‌కే భవన్‌కు వెళ్లి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు వెయ్యి పేజీల…

అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయి

KTR

– ఫిరాయింపుల కేసులో సుప్రీం తీర్పుపై కేటీఆర్‌ స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తున్నదని చెప్పారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారత దేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం…

ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి

– స్పీకర్‌కు ధర్మాసనం ఆదేశాలు – గతంలోని డివిజన్‌ బెంచ్‌ తీర్పు కొట్టివేత – సుప్రీం కోర్టు కీలక తీర్పు న్యూదిల్లీ, జులై 31: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లపై వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్‌…