Category ముఖ్యాంశాలు

జీఎస్టీ ఎగవేతలో కొత్త కోణం

– రూ.100 కోట్లకుపైగా పన్ను చెల్లించకుండా మోసం – కేషన్‌ ఇండస్ట్రీస్‌పై వాణిజ్య పన్నుల శాఖ దాడులు – నకిలీ బిల్లులు, ఖాలీ వాహనాలు స్వాధీనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30: హైదరాబాద్‌లోని ప్రధానమైన ప్రైవేట్‌ సంస్థ కేషన్‌ ఇండస్ట్రీస్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ పన్ను మోసాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం…

విద్యుత్ విభాగం ప్ర‌క్షాళ‌న‌కు సంస్క‌ర‌ణ‌లు

– రాష్ట్రంలో  కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయండి – కొత్త డిస్కమ్‌ ప‌రిధిలోకి ఉచిత విద్యుత్ ప‌థ‌కాలు – అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఉండాలి – అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు – ఇంధ‌న శాఖ‌పై డిప్యూటీ సీఎంతో క‌లిసి స‌మీక్ష‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జూలై 30 : రాష్ట్రంలో…

కేపీహెచ్‌బీలో ఎకరం స్థలం రూ.65.34 కోట్లు

– హౌసింగ్‌ బోర్డుకు భారీ ఆదాయం – రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల  ద్వారా రూ.26 కోట్లు హైదరాబాద్ , ప్ర‌జాతంత్ర‌, జూలై 30 :  కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీలోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. పూర్తి పారదర్శక విధానంలో ఈ-ఆక్షన్  ప్రక్రియ ద్వారా హౌసింగ్ బోర్డు భూములను…

ఏపీ లిక్కర్‌ ‌కుంభకోణంలో కీలక మలుపు

– సిట్‌ ‌దాడుల్లో హైదరాబాద్‌ ‌శివారులో భారీగా డబ్బు పట్టివేత – 12 బాక్సుల్లో భద్ర పరిచిన రూ.11 కోట్ల నగదు సీజ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 30: ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జరిగిన లిక్కర్‌ ‌కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మద్యంకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త…

హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ దాడులు

– గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో.. హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 30:  గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్‌ ‌రామచందర్‌ ‌నాయక్‌, ‌ప్రధాన నిందితుడు మొయినుద్దీన్‌, ‌పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని…

ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్‌ రాజ్‌

– బెట్టింగ్‌ యాప్‌ల కేసులో  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30: బెట్టింగ్‌ యాప్‌ల కేసులో ఈడీ విచారణకు సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ హాజరయ్యారు. బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో మనీ లాండరింగ్‌ జరిగినట్టు అనుమానిస్తూ నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో…

జీఎస్టీ ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలి

– సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30్ణ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించి ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి సూచించారు. వాణిజ్య పన్నుల శాఖపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. జీఎస్టీ పరిధిలోని సంస్థలు సక్రమంగా పన్ను చెల్లించేలా చూడాలని, అదే సమయంలో చెల్లింపుదారులకు…

కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితి ఉందని ఎలా చెబుతారు?

– ఉగ్రవాదుల దాడికి ఎవరు బాధ్యులో చెప్పరా? – పహల్గామ్‌ ‌దాడి ముమ్మాటికీ నిఘా వైఫల్యమే – “సిందూర్‌”పై చర్చలో ఎంపీ ప్రియాంక విమర్శలు న్యూదిల్లీ,జూలై29: జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెబుతుండటంపై కాంగ్రెస్‌ ఎం‌పీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అంతా సజావుగానే ఉంటే, శాంతి భద్రతలు నెలకొని ఉంటే పహల్గాం ఉగ్రదాడి ఎలా…

అఖిలపక్షం కన్నా ఎన్నికల ప్రచారమే ముఖ్యమా?

– ఉగ్రవాదులను ఏరివేసామని అబద్దాలు ప్రచారం చేస్తారా – అబద్దాల కార్ఖానాలు ఏర్పాటు చేసిన బిజెపి – సిందూర్‌పై చర్చలో విపక్ష నేత ఖర్గే ఘాటు వ్యాఖ్యలు – నడ్డా అభ్యంతరం.. విపక్షం డిమాండ్‌తో క్షమాపణలు న్యూదిల్లీ,జూలై29: ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌పై రాజసభ్యలోనూ వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలో  విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై…