Category ముఖ్యాంశాలు

కాళేశ్వరం అక్రమాలకు బాధ్యుడు కేసీఆరే

– కేబినెట్‌ ముందుకు ఘోష్‌ కమిషన్‌ నివేదిక – నివేదికను పీపీటీ ద్వారా వివరించిన మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కేబినెట్‌ ముందుంచారు. ఘోష్‌ కమిషన్‌…

తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో మైలురాయి

– ఎలీ లిల్లీ గ్లోబల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమంటే ఈ నగరం ఘనతను మీరు ప్రపంచానికి చాటిచెప్పినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌ ఇప్పటికే గుర్తింపు పొందిందని, 2000కుపైగా లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు ఇక్కడ…

శిబూసోరెన్‌ మృతి ఫెడరల్‌ రాజకీయాలకు తీరని లోటు

– బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ మృతి పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకంట్ల చంద్రశేఖర్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంతీయ ఆస్థిత్వం కోసం శిబూసోరెన్‌ చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్ర…

బీసీల‌కు స‌ముచిత స్థానం ద‌క్కాలి

– బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష ప్రారంభం – ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నా చౌక్‌ వద్ద 72 గంటల నిరాహార దీక్షను సోమవారం చేపట్టారు.…

పోరాట యోధుడు గురూజీ

CM Revanth Reddy

– శిబు సోరెన్‌ మృతికి ముఖ్యమంత్రి సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజన సమస్యల పరిష్కారంలోనూ మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. శిబుసోరెన్‌ మృతికి ఆయన సంతాపం వ్యక్తం…

జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ క‌న్నుమూత‌

దిల్లీ, ఆగస్టు 4: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖడ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ (81) ఢల్లీిలోని సర్‌ గంగారాం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. జూన్‌ చివరి వారంలో ఆయన హాస్పిటల్‌లో చేరగా అప్పటి నుండి వెంటిలేటర్‌ సహాయంతో…

ప్రజలకు చేరవయ్యేందుకే పాదయాత్ర

– ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలతోనే.. – జనహిత పాదయాత్రపై మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నిజామాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతోనే జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. ఈ పాదయాత్రపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలు…

ఆ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి

– ఆపరేషన్‌ సిందూర్‌, ఆపరేషన్‌ మహదేవ్‌లకు వెంకయ్య నాయుడు ప్రశంస హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినదని, ఈ ఆపరేషన్‌ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌…

ఆమె అజ్ఞానానికి జోహార్లు

– బీఆర్‌ఎస్‌ శత్రువుల మాటలనే వల్లె వేస్తున్నారు – ఎమ్మెల్సీ కవితకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్‌ సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 3: తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు ఏం మాట్లాడుతున్నారో కవిత కూడా…