Category ముఖ్యాంశాలు

-Reservations : రిజర్వేషన్ల బిల్లును సాధించి తీరుతాం

– దిల్లీ ధర్నాలో సీఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 6: బీసీ రిజర్వేషన్ల బిల్లును (BC Reservation bill) ఆమోదించటానికి ఇండి కూటమి కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి *(CM Revanth Reddy) తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు అందరూ దిల్లీలో కదం తొక్కారు. ఈ మేరకు దిల్లీలోని…

BCs : బీసీలను భ్రమ పెట్టేందుకు ఉత్తుత్తి ధర్నాలు

– కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు హైదరాబాద్‌్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: బీసీల రిజర్వేషన్ల బిల్లు గురించి ప్రజలను భ్రమ పెట్టేందుకే దిల్లీలో కాంగ్రెస్‌ (congress) ధర్నా పేరుతో నాటకాలాడుతోందని బీఆర్‌ఎస్‌ (brs) ఎమ్మెల్సీ కవిత(kavita)  విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే దిల్లీకి వెళ్లి వట్టిగా ధర్నాలు చేయడం కాదన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక…

కూలిన వైద్య రవాణా విమానం: plane crash

– నలుగురి మృతి – ఉత్తర అరిజోనాలో ఘటన ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర అరిజోనాలోని(North Arizona) నవాజో నేషన్‌లో చిన్లే (chinley) మున్సిపల్‌ విమానాశ్రయం సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఒక వైద్య రవాణా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక రోగిని తీసుకెళుతుండగా…

కాళేశ్వరం రిపోర్టుపై వాదప్రతివాదాలు

                        (మండువ రవీందర్‌రావు ) కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ క‌మిష‌న్ ఇచ్చిన సమగ్ర నివేదికపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఈ రిపోర్టు ఆధారంగా సోమవారం మంత్రివర్గ బేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప…

ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లే వాడాలి

KTR

– ఈవీఎంలపై అనుమానాలున్నాయి – కాళేశ్వరం నివేదికను 60 పేజీలకు కుదించిన కాంగ్రెస్‌ – ఘోష్‌ నివేదిక మొత్తం ట్రాష్‌ – ఓటర్‌ు జాబితా సవరణలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం – ఈసీని కోరామన్న కెేటీఆర్‌ న్యూదిల్లీ, ఆగస్టు 5: ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలున్నందున తిరిగి పేపర్‌ బ్యాలెట్‌తోనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను…

ఉత్తర‌కాశీలో ఆకస్మిక వరదలు

– ధరాలి గ్రామంపై విరుచుకుపడ్డ వరద – నలుగురు మృతి -రంగంలోకి దిగిన స‌హాయ‌క బృందాలు – సిఎం పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామితో ప్రధాని, హోంమంత్రి ఆరా డెహ్రాడూన్‌, ఆగస్ట్ 5:ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక్కడి ధరాలీ గ్రామంపై జలప్రవాహం విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతిచెందినట్లు సమాచారం. దాదాపు…

మల్కాపూర్‌-విజయవాడ రహదారిని విస్తరించాలి

– ఇతర పెండిరగ్‌ జాతీయ రహదారులను ఆమోదించాలి – కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కోరిన మంత్రి కోమటిరెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 5: హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని మల్కాపూర్‌ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 నుంచి 6 వరుసలుగా విస్తరించడంతోపాటు సర్వీస్‌ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…

ఇపుడు ప్రజల చూపు బీజేపీ వైపు

– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 5: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ క్రమంగా విస్తరిస్తోంది.. ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనను చూశారు.. కాంగ్రెస్‌ పార్టీ ప్రజావ్యతిరేక పాలనను కూడా చూశారు.. ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా విస్తృతస్థాయి…

దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన

– బీసీల రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని.. న్యూదిల్లీ, ఆగస్టు 5: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇప్పటికే లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేసేందుకు కాంగ్రెస్‌…