Category ముఖ్యాంశాలు

బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో బీఆర్ఎస్ దే త‌ప్పు

-కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం – ఆంధ్ర‌పాల‌కుల‌కు మేలు చేసిన బీఆర్ ఎస్‌ – గ‌త ప్ర‌భుత్వం త‌ప్పుల‌ను స‌రిదిద్దుతున్నాం -పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను గుండెల్లో పెట్టుకుంటాం – తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ పరిగి,  ప్రజాతంత్ర,  ఆగస్ట్ 1:  బనకచర్ల విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వానిదే త‌ప్ప‌ని, తెలంగాణ వాటాను తాకట్టుపెట్టి  రాజకీయం చేసిందని, అదేవిధంగా కులాలు,…

గొర్రెల పథకంలో రూ.వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు

– దర్యాప్తులో గుర్తించిన ఈడీ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1: తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం అమలులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన రెండు…

ఎన్నికల అక్రమాలపై అణుబాంబు లాంటి ఆధారాలు

– ఈసీపై విపక్షనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శలు న్యూదిల్లీ, ఆగస్ట్ 1: ఎన్నికల సంఘంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆ అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని అన్నారు. ఈ వోట్ల చోరీ అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. బిజెపి కోసం…

ముఖ్యమంత్రికి ’కాళేశ్వరం’ నివేదిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలుపై పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అధికారులు అందించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్‌ పాటిల్‌, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రధాన…

పారిశుద్ధ్య కార్మికురాలిగా  మాజీ కార్పొరేటర్

– నగరపాలక యంత్రాంగం తీరుపై వినూత్న నిరసన గోదావరిఖని, ప్రజాతంత్ర, ఆగస్టు 1 : చెత్త సమస్యను పరిష్కరించడంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలం కావడంతో తన డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు శుక్రవారం పారిశుద్ధ్య కార్మికురాలిగా మారి వినూత్న…

రేవంత్ రెడ్డి మౌనంతో బాబు ఇష్టారాజ్యం

– ఇద్ద‌రి మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం – ఏ ధైర్యంతో బ‌న‌క‌చ‌ర్ల క‌డ‌తామంటారు? – గురుద‌క్షిణ చెల్లించుకుంటున్న రేవంత్‌ – కేంద్ర సంస్థ‌లు డీపీఆర్‌ను ఎందుకు తిప్పి పంపాయి? – విరుచుకుప‌డ్డ మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 1:  రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట…

డిసెంబరుకు వైటీపీఎస్‌ మిగతా యూనిట్లు పూర్తి

– జనవరి నుంచి విద్యుత్‌ ఉత్పాదన -స్టేజ్‌-1లోని ఒకటవ యూనిట్‌ను జాతికి అంకితం చేసిన మంత్రులు దామరచర్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 1: యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎస్‌)లోని అన్ని యూనిట్లను డిసెంబర్‌ చివరి నాటికి పూర్తిచేసి 2026 జనవరి నుండి పూర్తిస్థాయిలో విద్యుత్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి…

వైటీపీఎస్‌ యూనిట్‌-1 జాతికి అంకితం

నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 1: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎస్‌)లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌-1ని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లో కలిసి శుక్రవారం జాతికి అంకితం…

నయవంచనకు మరో పేరు కాంగ్రెస్‌

– ఫార్మా సిటీ రద్దు చేస్తే భూములను తిరిగి ఎందుకివ్వరు? – అనుముల బ్రదర్స్‌ కోసమే ఫ్యూచర్‌ సిటీ – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేసి రైతులకు భూములను తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇపుడు ఇతర అవసరాలకు వాటిని…