Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

– పలుచోట్ల 42 డిగ్రీలకుపైగా నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. దాంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో వివిధచోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌తోపాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,…

దేశానికి గాంధీ, అంబేడ్కర్ రెండు కళ్లు

– బలమైన దేశంగా ఎదగడానికి బాబా సాహెబ్ క షి – తెలంగాణలో దళితుల అభ్యున్నతికి పెద్ద పీట – దళిత బిడ్డలు ఉన్నత పదవుల్లో ఉంటే ఓర్వలేకపోతున్నారు – డీ లిమిటేషన్‌తో తెలంగాణకు తీరని అన్యాయం – అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : దేశానికి…

సమ్మె యోచన విరమించండి

– చర్చలకు మా తలుపులు తెరిచే ఉన్నాయి – ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 14: ఆర్టీసీ పరిరక్షణ – ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మంత్రి పొన్నం…

ఇంకా అజ్ఞాతంలో నలుగురు మావోయిస్టులు

– గణపతి, సంతోష్, రత్నాబాయి, వార్త శేఖర్ – తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియస్ గణపతి, పసునూరి అలియాస్ నరహరి అలియాస్ సంతోష్,…

జీవన్‌రెడ్డికి మర్యాద తగ్గించలేదు

– పరిస్థితులను పంచుకునేందుకే మీతో సమావేశం – జగిత్యాల ముఖ్య నేతలతో రేవంత్ భేటీ – మేమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం – స్పష్టం చేసిన నాయకులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన నివాసంలో భేటీ అయ్యారు. 20వ తేదీన జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ…

రోడ్డు భద్రత ప్రతి వారి సామాజిక బాధ్యత

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ – రాష్ట్రవ్యాప్తంగా ’అరైవ్ అలైవ్’ నిర్వహణ – నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ఖైరతాబాద్ రవాణా కార్యాలయం, సంగారెడ్డి జిల్లా…

ఆ అయిదింటిని విలీనం చేయాలి

– రామయ్య భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మ‌నందరిదీ – రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 :  భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ఐదు గ్రామ పంచాయతీలు ఆంధ్రా నుంచి తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. సోమవారం భద్రాచలంలోని  ఆర్ అండ్ బి గెస్ట్…

కొత్త దిక్సూచి ‘భూ భారతి’

– చరిత్రాత్మక చట్టానికి నేటిìతో ఏడాది పూర్తి – 5.20 కోట్లమందికిపైగా పోర్టల్ సందర్శన – 70 లక్షలమంది లాగిన్ అయ్యారు – 3.80 లక్షల మందికి పాస్‌బుక్‌లు జారీ                                     …

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌         

– మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు రూపీ మృతి – సిద్దిపేట జిల్లా వాసిగా గుర్తింపు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు రూపీ అలియాస్ భాగ్య మృతిచెందారు. బస్తర్ అటవీ…