Category ముఖ్యాంశాలు

తెలంగాణ గ్లోబల్‌ గ్రోత్‌ ఇంజన్‌ కావాలి

– దేశాన్ని ముందుకు నడిపించిన వ్యక్తులను సృష్టించి జేఎన్టీయూ – వ్యసనాలకు దూరంగా.. పుస్తకాలు ,ల్యాబ్‌లకు దగ్గరగా ఉండండి – విజన్‌-2047లో విద్య, స్కిల్స్‌, ఉపాధి రంగాలకు పెద్ద పీట – జేఎన్టీయూ డైమండ్‌ జూబ్లీ వేడుకల ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: తెలంగాణ గ్లోబల్‌ గ్రోత్‌ ఇంజన్‌…

తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణం

బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్‌ మెడల్‌ సాధించడంపై డిజిపి అభినందనలు* ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో తెలంగాణ స్పెషల్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్‌ మెడల్‌ సాధించడం పట్ల రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి. శివధర్ రెడ్డి హృదయపూర్వక…

పువర్తి గ్రామంలో విషాదఛాయలు

– హిడ్మా దంప‌తుల మృత‌దేహాలు కుటుంబీకులకు అప్పగింత – కన్నీరుమున్నీరైన తల్లి మాంజు, కుటుంబ సభ్యులు – కడసారి చూసేందుకు వచ్చిన గ్రామ ప్రజలు -క న్నీతో వీడ్కోలు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ఆం‌ద్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాలలో మంగళవారం నాడు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కేంద్రకమిటీసభ్యులు మాడవి హిడ్మా అతని…

దేశంలోనే నివాస‌యోగ్య న‌గ‌రంగా హైద‌రాబాద్‌

– ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా స్మార్ట్ సిటీ నిర్వ‌హ‌ణ‌ – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20: హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని  వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. అనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్‌మన్‌ సీఎంను గురువారం ఉదయం కలుసుకున్నారు.…

జాతీయస్థాయి ఖ‌నిజ క‌మిటీలో సింగ‌రేణికి చోటు

– సంస్థ‌కు ప్రాధాన్య‌త‌నిచ్చిన నీతి ఆయోగ్‌ – ఖ‌నిజ‌రంగంలో రాష్ట్ర ప్ర‌భుత్వ చొర‌వ‌కు గుర్తింపు -మ‌న విధానాలు ఇత‌ర రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కం – ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20: ఇటీవల నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి  కీలక ఖనిజ కమిటీలో  సింగరేణికి ప్రముఖ స్థానం కల్పించడం…

మూడు దఫాలుగా ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి

– ఎన్నిక‌కు, మ‌రో ఎన్నిక‌కు మ‌ధ్య విరామం ఉండాలి – ఎన్నికల కమిషన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: గత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని శాంతిభద్రతల నిర్వహణ సులభతరం చేయడానికి ప్రతి జిల్లాలో ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రతిపాదించారు. అంతేకాక ఒక…

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ

– పోచారం, అరికెపూడిలతో ముగింపు – దానం, కడియంలకు మరోమారు నోటీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 20: ‌పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప‌దిమంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌నోటీసులు జారీ చేశారు. గురువారం పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించారు. పదిమందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అఫిడవిట్‌లు దాఖలు చేయని పరిస్థితి. దానం నాగేందర్‌,…

గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించలేం

– గవర్నర్లకు మూడు అంశాల్లోనే నిర్ణయం – సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు న్యూదిల్లీ,నవంబర్‌ 20: గవర్నర్‌,‌ రాష్ట్రపతి అధికారాలపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్‌ ‌బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించటం తగదని స్పష్టం చేసింది. కారణం చెప్పకుండా గవ‌ర్న‌ర్లు బిల్లులను…

హైద‌రాబాద్‌లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం

– ప్రారంభించిన కేంద్ర‌ మంత్రి జయంత్ చౌధరి – పాఠ్య ప్ర‌ణాళిక‌లో నూత‌న స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ సాంకేతిక‌త‌లు – తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 20: జాతీయ లాజిస్టిక్స్ విధానం, పీఎం గతిశక్తి, బహుళ విధ మౌలికవసతుల్లో అపూర్వమైన పెట్టుబడులతో భారీ వృద్ధిని సాధించే దశాబ్దంలోకి భారతీయ సరుకు రవాణా రంగం అడుగుపెడుతోంది.…