Category ముఖ్యాంశాలు

అజారుద్దీన్, కోదండ రామ్‌లకు ఊరట

– గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. వారిద్దరి అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. దీనిపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. గవర్నర్ కోటా…

ప్ర‌భుత్వ చొర‌వ‌పై ప్ర‌చారం చేయండి

– ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాల్లో పాల్గొనండి – సమ్మె విరమణపై పార్టీ కేడర్‌కు మంత్రి పొన్నం పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ఆర్టీసీ కార్మికుల అంశాలపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ మొత్తం సంబరాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు,…

ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – ‘విక్రమ్-1’ ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను జెండా ఊపి శ్రీహరికోటకు పంపిన సీఎం – విక్రమ్-1 పూర్తిగా హైదరాబాద్‌లోనే డిజైన్, డెవలప్ చేసిన రాకెట్ – త్వరలోనే భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ ప్రయోగానికి స్కైరూట్ సిద్ధం – స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు – స్కిల్స్…

రాష్ట్రంలో కొత్త పార్టీ

– తెలంగాణా రాష్ట్ర సేనగా నామకరణం – జెండా, ఎజెండాను ప్రకటించిన కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. ’తెలంగాణ రాష్ట్ర సేన’గా నామకరణం చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన భారీ…

సమస్యల పరిష్కారానికే ‘ప్రజా దర్బార్‌’

– పాలేరు ఆదర్శంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు – సమస్య ఎవరు చెప్పినా పరిష్కరించడమే ప్రధానం – పార్టీలకతీతంగా ప్రజా సేవ – సమస్య ఏదైనా.. పరిష్కారం ఇక్కడే – ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి హైదరాబాద్/నేలకొండపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రజా దర్బార్‌లను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ,…

ఆర్టీసీ విలీనానికి ప్రత్యేక కమిటీ

– జేఏసీతో మంత్రుల చర్చలు సఫలం – మూడు రోజుల సమ్మెకు ముగింపు – కార్మికులకు 11 శాతం పీఆర్ సీ – సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ – మిగిలిన అంశాలపై యాజమాన్యం అంగీకారం – వివరాలను వెల్లడించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: మూ డు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ…

2011‌లోని మిలియన్‌ మార్చ్ ‌కేసు

– కేసీఆర్‌, ‌కేటీఆర్‌, హరీష్‌ ‌రావులపై కొట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24:‌హైదరాబాద్‌లో 2011లో జరిగిన మిలియన్‌ మార్చ్ ‌కేసుకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్పటి టీఆర్‌ఎస్‌ ‌నేతలు కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీశ్‌రావులపై నమోదైన క్రిమినల్‌ ‌కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో వారికి న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది.…

స్తంభించిన ప్రజా రవాణా

– మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె – డిపోలకే పరిమితమైన 10 వేల బస్సులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: తెలం గాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు. శుక్రవారం ఉదయం అ న్ని జిల్లాల్లో…

ఆర్టీసీ సమ్యలపై ప్రభుత్వం సానుకూలం

– సమ్మెపై జేఏసీతో మంత్రుల చర్చలు – ఆర్టీసీని బలోపతేం చేద్దామన్న డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ సమ్మెపై చర్చలు కొలిక్కి వొచ్చినట్లేనని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల సానుకూలతతో ఉన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం…