మానవాళికి శాపంగా మారనున్న వరి ఉత్పత్తి పెరుగుదల

“దేశవ్యాప్తంగా రైతులు వరిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ప్రభుత్వ కొనుగోలు హామీ, కనీస మద్దతు ధర, నీటి లభ్యత, తక్షణ మార్కెట్ డిమాండ్ రాజకీయ ప్రోత్సాహకాలు. మరోవైపు పప్పుధాన్యాలు నూనెగింజలకు స్థిరమైన మార్కెట్ లేకపోవడం, బలహీనమైన కొనుగోలు వ్యవస్థలు, ధరలు పతనం కావడం వంటి సమస్యలు ఉన్నాయి.” వ్యవసాయం మానవాళిని పోషించాలి.. జీవవ్యవస్థలను…









