prajatantra_news

prajatantra_news

ఎయిమ్ప్ స్థాయి వైద్యమందించేలా ‘టిమ్స్‌’

– కేసీఆర్ సర్కారు ఉంటే రెండేళ్ల కిందటే పూర్తయ్యేది – సనత్‌నగర్ టిమ్స్ పరిశీలించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : నగర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ‘టిమ్స’ హాస్పిటల్స్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌   కేటీఆర్ తెలిపారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ…

రాష్ట్రంలో మున్ముందు ఎఫెక్టివ్ పోలీసింగ్

– ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ బ్యూరో  ఏర్పాటు – సవాల్‌గా మారిన సైబర్ నేరాలు – సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటం నా విధి – వే2 న్యూస్ కాన్‌క్లేవ్‌లో డీజీపీ ఆనంద్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : రాష్ట్రంలో ఎఫెక్టివ్ పోలీసింగ్ చేస్తామని డీజీపీ సి.వి.ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం జరిగిన…

చట్టం ముందు అందరూ సమానమే

– నేరాన్ని చూసీ చూడనట్లు వదిలేయను – లక్ష్యం, స్పష్టత ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ – దీర్ఘకాలిక దృష్టితో అభివృద్ధి చేయాలి – నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది – రియల్ ఎస్టేట్ బాగున్నా .. – మూసీ ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లో ఆగదు – విజన్ డాక్యుమెంట్  భవిష్యత్తు ప్రణాళిక – వే…

‘మెడికవర్’లో అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్ ప్రారంభం

– సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మరింత విస్తరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్‌లో సమగ్ర కంటి వైద్య సేవలను అందించే అత్యాధునిక అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి,…

కుటుంబమే మన బలం.. బలగం

– ప్రథమ పాఠశాల కుటుంబమే – సమస్యలకు పరిష్కారం కుటుంబంలోనే సాధ్యం – వేడుక కాదు.. బాధ్యతలను గుర్తు చేసే రోజు – రేపు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సమాజ నిర్మాణానికి కుటుంబమే మూలస్తంభం. కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. కుటుంబం అంటే ఒక గృహంలో నివసించే వ్యక్తుల సమూహం. వారి మధ్య వైవాహిక, రక్త…

హయత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

– ఎలక్ట్రిక్ షాఫులో షాట్ సర్క్యూట్‌తో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 :హయత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ షాపులో మొదలైన మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న పరుపుల దుకాణానికి విస్తరించాయి. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముందుగా జయశ్రీ ఎలక్ట్రానిక్…

భద్రగిరి రామయ్యను దర్శించుకున్న తుమ్మల

– ఆలయ అభివృద్దికి ప్రత్యేక చొరవ భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 14 : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ప్రత్యేక స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్ర స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు…

కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో దేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ గురువారం సమావేశమయ్యారు. నందినగర్‌లో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో…

16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ ప్రక్రియ

– జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాలు న్యూదిల్లీ, మే 14: దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్) మూడో దశను ప్రారంభించనున్నట్లు భారత ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్ మినహా దేశం మొత్తం ’సర్’ పరిధిలోకి వస్తుందని ఈసీ వెల్లడించింది.…

ఏసీబీకి చిక్కిన మరో లంచావతారం

– రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత వరంగల్, ప్రజాతంత్ర, మే 14: పూర్వీకుల ఆస్తిని తన పేరుపై మ్యుటేషన్ కోసం సంప్రదించిన బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో చిక్కారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తహసీల్దారు కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న జి.రాంబాబు బాధితుడి నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా…