prajatantra_news

prajatantra_news

9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: రైతు భరోసాలో భాగంగా కొద్దిరోజులుగా ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. ఏడెకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో శుక్రవారం డబ్బులు జమ అయ్యాయి. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.…

యోగాతో భావోద్వేగ సమతుల్యత

బెంగాల్‌లోని సింధూర్‌ పార్కులో యోగా డేలో పాల్గొన్న కిషన్‌రెడ్డి కోల్‌కతా: శారీరక, మానసిక, పర్యావరణ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ కోసం యోగా నేపథ్యంతో శనివారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన యోగా వేడుకలలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని ఈస్టర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లోని రaంజ్రా ఏరియాలో ఉన్న సింధూర్‌ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవ…

మంత్రి వర్గంలో అవకాశం కల్పించండి

.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి, ప్రజాతంత్ర, జూన్ 21: ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీసీసీ అధ్య‌క్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను శనివారం కలిశారు.…

ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ‌దాడులు స‌రికాదు

భారత్‌ ‌దౌత్యనీతిని ప్రదర్శించాలి కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూదిల్లీ, జూన్‌ 21: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ‌దాడిని కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండించారు. మోదీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ ‌విషయంలో భారత్‌ ‌మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌ – ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య కొనసాగుతున్న…

ప్రతి పేదోడికి ఇల్లు అందించాకే వోట్లు అడగడానికి వొస్తా

పినపాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.225 కోట్లు రూ.110 కోట్లతో ఆళ్లపల్లి నుంచి అని శెట్టిపల్లి రహదారుల నిర్మాణం పినపాక నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పినపాక / ఆళ్ళపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 21 : అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ వోట్లు అడగటానికి ప్రజల వద్దకు వస్తానని…

500 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య 

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: అం‌బేద్కర్‌ ఓవర్సీస్‌ ‌పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఇక నుంచి ఏడాదికి 500 మందికి అవకాశం కల్పించనున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై తెలంగాణ షెడ్యూల్డ్ ‌కులాలు, గిరిజన అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌ ‌తొలి…

క్వారీ యజమానికి బెదరింపుల కేసులోనే..

బీఆర్‌ఎస్‌ ‌ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి అరెస్ట్ ష‌ర‌తుల‌తో కూడిన బెయిట్ మంజూరు ‌హనుమకొండ, ప్రజాతంత్ర, జూన్ 21: ‌క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డిపై బెదిరింపు కేసులో వ‌ర్గాల అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ‌హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట  రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్‌ ‌విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14…

ఇరాన్‌లో భారీ భూకంపం..

  ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రెక్టార్‌ స్కేల్‌పై 5.1గా నమోదైంది. తస్నిమ్‌ న్యూస్‌ ఎజెన్సీ ప్రకారం ఉత్తర ఇరాన్‌లోని సెమ్నన్‌ ఏరియాలో శుక్రవారం ఈ భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ భూకంపంపై ఓ వదంతి షికారు…

గాంధేయ వాదానికి ప్రతీక బోసురాజు

రాజ్యాంగ విలువలకు ప్రతిరూపం ఎన్‌ఎస్‌ బోసురాజు ఆత్మ కథ చైతన్య సాగర పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ సీఎం భట్టి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: రాజ్యాంగ విలువలకు ప్రతిరూపం ఎన్‌.ఎస్‌ బోసు రాజు అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కర్నాటకలోని రాయచూర్‌ లో శనివారం బోసురాజు జన్మదిన…

డయాలసిస్‌ పేషెంట్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయూత

ఒక్క నెలలోనే 4021 మంది లబ్దిదారుల ఎంపిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: డయాలసిస్‌ పేషెంట్ల జీవితాల్లో కొత్త ఆశల వెలుగు నింపుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్‌ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్‌ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది గత ప్రభుత్వ పరిపాలనతో…