prajatantra_news

prajatantra_news

ఎరుపెక్కిన వెలిశాల‌

Gajarla ravi

ఎరుపెక్కిన వెలిశాల‌ గాజ‌ర్ల ర‌వికి క‌న్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్య‌క్రియ‌లు భారీగా తరలివచ్చిన ప్రజా, విప్లవ, విరసం బాధ్యులు ఎన్‌కౌంటర్ పై న్యాయ విచార‌ణ చేయాల‌ని ప్రజా సంఘాల డిమాండ్ రవికి చావు లేదు : గాదె ఇన్నయ్య సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి : విమలక్క జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 20…

పోలవరంతో భద్రాచలం మునక

– రాముడు తెలంగాణలో.. మాన్యం భూములు ఏపీలో – ఆంధ్రలో కలిపిన ఐదూళ్లు వెంటనే వెనక్కి ఇచ్చేయాలి – తెలంగాణ జాగృతి రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో కవిత డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌20: ‌పోలవరం నిర్మాణంతో భద్రాచలం పూర్తిగా మునిగిపోవడం ఖాయమని, అందుకే తాము పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యతిరేకించామని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల…

సౌదీలో ఇంటి డ్రైవర్‌కు మూడున్నర ఏళ్ల జైలు శిక్ష

క్షమాభిక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరిన కుటుంబం స్పందించిన ఐఏఎస్ అధికారిణి దివ్య దేవరాజన్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20 : సౌదీ అరేబియాలో ఇంటి డ్రైవర్ గా పనిచేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లికి చెందిన ఒక వలస కార్మికుడికి స్థానిక ఆచార వ్యవహాలు, చట్టాల పట్ల అవగాహన లేక…

అభివృద్ధికి కొత్త నిర్వచనం తెలంగాణ

సామాజిక న్యాయం పునాదిపై ఆర్థిక అభివృద్ధి కాంగ్రెస్‌ సిద్ధాంతం పెట్టుబడులకు సరైన వేదిక హైదరాబాద్‌ అసోచామ్‌ సదరన్‌ కౌన్సిల్‌ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: ఆర్థిక అభివృద్ధితోపాటు మానవీయ కోణాన్ని జోడిస్తూ తమ ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి ఓ కొత్త నిర్వచనాన్ని రచిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

సన్న వడ్ల బోనస్‌ కూడా బోగస్సే

మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ.1,161 కోట్ల బోనస్‌ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్‌ చెల్లించలేదన్నారు. శుక్రవారం…

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలి

స్థానిక సంస్థల ఎన్నికల వర్క్‌ షాప్‌లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: ప్రజల దృష్టి మళ్లించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వివిధ అంశాలను తెరపైకి తీసుకొస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు…

స్వగ్రామంలో మావోయిస్టు గణేష్‌ అంత్యకియ్రలు 

gajarla ravi

భారీగా తరలివచ్చిన విప్లవ, ప్రజా సంఘాల నాయకులు గణేష్‌ నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 20: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా రంపచోడవరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అశువులు బాసిన గాజర్ల రవి అలియాస్‌ గణేష్‌ అలియాస్‌ ఉదయ్‌ పార్థివదేహాన్ని అతని కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం స్వగ్రామం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా…

యోగానే ప్రథమ వైద్యుడు

ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగా అందరూ ఆచరించి ఆరోగ్యవంతులు కావాలి కౌంట్‌డౌన్‌ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.. మన కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుంది.. యోగానే మనకు ప్రథమ…

కొత్త ఎత్తుగడల అన్వేషణలో ట్రంప్‌

యుద్ధంలో జోక్యం చేసుకోవాలా.. వద్దా.. నిర్ణయానికి వచ్చేందుకు రెండు వారాలు తీసుకుంటానన్న అమెరికా అధినేత ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇజ్రాయెల్‌-ఇరాన్‌ పోరులో అమెరికా జోక్యం చేసుకోవాలా వద్దా అన్న నిర్ణయానికి వచ్చేందుకు రెండు వారాల సమయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అకస్మాత్తుగా ప్రకటిం చడాన్ని శ్వేతసౌధం శాంతి చర్చలకు మరో అవకాశంగా…

బ్రిడ్జి గుంతలో పడ్డ కారు

ఇద్దరు మృతి కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌19 : ఎల్లారెడ్డి మండలం లోని మల్లయ్యపల్లి గ్రామ శివారులో నేషనల్‌ హైవే నిర్మాణంలో భాగంగా పోచారం కాలువపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి గుంతలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు కారు పడడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పాపన్నపేట…