prajatantra_news

prajatantra_news

పహల్గామ్‌ దాడిపై కొనసాగుతున్న ఎన్‌ఐఏ దర్యాప్తు

ఉగ్రవాదుల ప్రవేశంపై కూపీ  న్యూదిల్లీ, జూన్‌ 24: పహల్గామ్‌ ఉగ్ర దాడిపై కేంద్ర సంస్థ ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. ఉగ్రవాదులు భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై తాజాగా దర్యాప్తు చేపట్టగా అధికారులకు కీలక సమాచారం లభించింది. బాట్కోట్‌కు చెందిన పర్వైజ్‌ అహ్మద్‌ జోథర్‌, హిల్‌ పార్క్‌కు చెందిన బషీర్‌ అహ్మద్‌…

అక్రమాస్తుల కేసులో ఈఈ శ్రీధర్‌ విచారణ

భారీగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24:: అక్రమాస్తుల కేసులో ఐదో రోజు మంగళవారం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) నూనె శ్రీధర్‌ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. ఇంతవరకు జరిగిన విచారణలో శ్రీధర్‌ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్‌ ఎస్టేట్‌లో పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్‌…

భక్తులకు ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు

రాజకీయాలకతీతంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి పొన్నం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: చరిత్రాత్మకమైన సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకతీతంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. నగరంలో ఎంతో వైభవంగా జరిగే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర…

కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్‌

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో యుద్ధం చల్లారినట్లే కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దేశాలు అంగీకరించాయి. ఇప్పటికే టెహ్రాన్‌ కాల్పుల విరమణను మొదలుపెట్టగా సీజ్‌ ఫైర్‌ను తామూ అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ తాజాగా ప్రకటించింది. ఈమేరకు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌ నుంచి అణుముప్పు తొలగిపోయిందని…

గ్లోబల్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా తెలంగాణ

2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ బ్రాండ్‌ మెరిసేలా కొత్త స్పోర్ట్స్‌ పాలసీ వచ్చే ఏడాదిలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బ్యాడ్మింటన్‌ స్టేడియం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: తెలంగాణను గ్లోబల్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా మార్చాలన్నదే సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

ఎక్కడా లేనిరీతిలో సంక్షేమ పథకాలు

పీఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, రైతన్నలకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా, పెట్టుబడి సాయం కింద రైతు భరోసా, సన్నాలు సాగు చేసిన రైతులకు రూ.500 బోనస్‌, రైతు బీమా, పంట నష్టం జరిగితే…

బూత్‌స్థాయిలో పార్టీ బలంగా ఉండాలి

సీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: బూత్‌స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి సమర్ధవంతంగా తీసుకెళ్ళగలుగుతామని, బూత్‌, గ్రామ, మండలస్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. రాష్ట్రంలో కాంగెస్ర్‌…

సీనియర్‌ జర్నలిస్టు మృతి.. ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: ‘ఈనాడు’ వరంగల్‌ రిపోర్టర్‌, సీనియర్‌ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి శనివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఈయన మృతిపట్ల పలువురు రాష్ట్ర మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్‌ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. సమాజం కోసం నిరంతరం తపించే ఒక మంచి జర్నలిస్టుని కోల్పోవడం బాధాకరమని, ఆయన హఠాన్మరణం తనను…

‘ఫ్యూచర్‌‘లో పెట్టుబడులు ప్రోత్సహించండి

తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించండి ఫ్రెంచ్‌ కంపెనీలు ఇక్కడికొచ్చేలా చొరవ చూపండి ‘ఇఫ్కీ’ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి శ్రీధర్‌ బాబు విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: భావితరాల అవసరాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్‌ కంపెనీలను ప్రోత్సహించాలని ఇండో -ఫ్రెంచ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌…

రద్దయిన 48 విమాన సర్వీసులు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఆకాశ మార్గాన్ని మూసివేశారు. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 48 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఆ జాబితాలో 28 సర్వీసులు న్యూదిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి…