prajatantra_news

prajatantra_news

రాష్ట్రంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు

– మూడు విడతల్లో 10వేల రెవెన్యూ సదస్సులు, – 8.58 లక్షల దరఖాస్తులు స్వీకరణ – దశాబ్దకాలం భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్ద ప్రక్షాళన – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: దశాబ్దకాలంపాటు బీఆర్‌ఎస్‌ పాలనలో విధ్వంసమైన రెవెన్యూ వ్యవస్ధను ప్రక్షాళన చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార…

విద్యుత్‌ రంగంలో దేశానికి దిక్సూచి కావాలి

భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి విద్యుత్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శాతం డీఏ పెంపు పెంచిన డిఎ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి డిప్యూటీ సీఎం, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: విద్యుత్‌ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలవాలని, ఇందుకు ప్రభుత్వం…

కళ్లు తెరిచి చూస్తే వాస్తవాలు కనిపిస్తాయి

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గిందో.. పెరిగిందో అప్పుడు తెలుస్తుంది మీరు దుష్ప్రచారం చేసినా గణాంకాలు అబద్ధం చెప్పవు టైమ్స్‌ హోమ్‌ హంట్‌ ప్రాపర్టీ ఎక్స్‌ పో ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గిందంటూ కొందరు కావాలనే తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారు ఒక్కసారి…

యూరప్‌తో ప్రయోజనం లేదు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పెదవి విరుపు ఇజ్రాయెల్‌Iఇరాన్‌ మధ్య మళ్లీ దాడులు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధాన్ని నియంత్రించడంలో తన పాత్ర చాలా పరిమితమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడిరచారు. శనివారం ఉదయం ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మళ్లీ దాడులు చేసుకోగా యుద్ధం తొమ్మిదవ రోజులోకి ప్రవేశించింది. యూరోప్‌ నేతృత్వంలో జెనీవాలో జరిగిన డిప్లమాటిక్‌ చర్చల…

మంత్రిగా అడ్లూరి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సచివాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లక్ష్మణ్‌కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా సచివాలయానికి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, ఇటీవల…

యోగా జీవనశైలిలో భాగం కావాలి

గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రసంగించిన గవర్నర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆయుష్‌, ఆరోగ్యశాఖలు గచ్చిబౌలి స్టేడియంలో శనివారం ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, క్రీడల శాఖ మంత్రి…

ప్రపంచ దేశాలను ఏకం చేసిన యోగా

విశాఖలో జరిగిన యోగా డేలో ప్రధాని మోదీ విశాపట్నం : అంతర్జాతీయ యోగా వేడుకలు విశాఖపట్టణఱంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని అందరికీ శుభాకాంక్షలు అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘యోగా ప్రంచ దేశాలను ఏకం చేసింది.. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు…

యోగా డేలో తొక్కిసలాట

స్పృహ కోల్పోయిన యువతి హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో సంఘటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ఓ యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే పోలీసులు ఆమెను కొండాపూర్‌ ఏరియా దవాఖానాకు తరలించారు. ఆమె…

ఆయుష్‌ ఆధ్వర్యంలో యోగా డే ఏర్పాట్లు పూర్తి

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యోగా కార్యక్రమం నిర్వహణపై తెలంగాణ ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యోగా నిర్వహణ ఏర్పాట్లపై ఆయుష్‌ శాఖ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమీక్షించి…

ఉద్యోగుల సంక్షేమమే ప్రధానం

ట్రాన్స్‌కోలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: విద్యుత్‌ శాఖ సిబ్బంది సంక్షేమమే ప్రజా ప్రభుత్వ విధానం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌లో ట్రాన్స్‌కోలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలు శుక్రవారం సాయంత్రం అందజేశారు. ఇందులో ఏడుగురు రెగ్యులర్‌ ఉద్యోగులు కాగా…