prajatantra_news

prajatantra_news

అత్తాపూర్ యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం

– ఛేజ్ చేయడంతో పారిపోయిన దుండుగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే20: అత్తాపూర్లో యువతి కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. ఎట్టకేలకు యువతిని పోలీసులు ట్రేస్ చేశారు. మలక్పేట్లోని తన ఇంట్లోనే యువతి సేఫ్ ఉన్నట్లు తెలిపారు. ఫోన్ నంబర్ ఆధారంగా యువతిని పోలీసులు గుర్తించారు. అత్తాపూర్ జోయ్ ఆస్పత్రి వద్ద అర్ధరాత్రి యువతి కిడ్నాప్ అవడం…

స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి

-ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన రవాణా శాఖ హైదరాబాద్,ప్రజాతంత్ర, మే20: రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు జూన్ లో పునఃప్రా రంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులను రవాణా చేసే అన్ని విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని…

బజార్ హత్నూర్ లో జొన్న రైతుల ఆందోళన

– సకాలంలో కొనుగోళ్లు లేక రోజుకోచోట ధర్నాలు ఆదిలాబాద్, ప్రజాతంత్ర, మే 20: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కొన్ని రోజులుగా జొన్న రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తాజాగా బజా ర్ హత్నూర్ మండల కేంద్రంలో జొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ల క్ష్యం కారణంగా జొన్న…

బైక్ ను ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 20: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా, మృతులను చందుపట్ల గ్రామానికి చెందిన జమ్మల లక్ష్మీకాంత్, సంగారెడ్డికి…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు – కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని సీఎస్‌కు సీఎం ఆదేశాలు హైదరాబద్, ప్రజాతంత్ర, మే 20 : తీవ్రమైన వడ గాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ…

నా బర్తరఫ్, అరెస్ట్ కేటీఆర్ ఫేక్ మీడియా సృష్టి

– ఫాల్తుగాళ్ల ప్రచారాన్ని పట్టించుకోను – నా కొడుకుపై ఆరోపణలు వస్తే పోలీసులకు అప్పగించా – నా శవంపై కాషాయ జెండా కప్పాలి – అదే నా చివరి కోరిక – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 :ఉరి శిక్ష వేసే ముందు మీ చివరి…

గ్లోబల్ టెక్ ట్రావెల్ క్లస్టర్‌గా హైదరాబాద్

– దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా ‘ఎకో సిస్టం’ అభివృద్ధి – సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : గ్లోబల్ టెక్- ట్రావెల్ క్లస్టర్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా…

సైబర్ క్రైం నియంత్రణపై అధ్యయనం 

– ప్రమోషన్ తర్వాత రెండేళ్లు ఇతర విభాగాల్లో పనిచేయాలి – పోలీస్ అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : డిపార్టుమెంటులో ఎస్ఐ నుంచి నాన్ కేడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ తరవాత రెండేళ్లపాటు ఇతర విభాగాల్లో పనిచేయాలని, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని…

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం

– కోనేరులో పడి ముగ్గురు బాలల మృతి జగిత్యాల, ప్రజాతంత్ర, మే 20: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు మృతిచెందారు. శివగంగ ఆలయ కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను మన్వీత్ (11), మనస్వి (9), షార్వింద్ (7)గా గుర్తించారు. బుధవారం మధ్యాహ్న సమయంలో  ఆడుకునేందుకు…

ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీపాదకు ఆహ్వానం

రాజమహేంద్రవరం,మే 20 :  చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో వచ్చే నెల 6,  7వ తేదీల్లో   రాజమహేంద్రవరం  నగరంలో జరిగే 7వ ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీపాద శ్రీనివాస్ కు ఆహ్వానం అందింది.ఈ మేరకు శ్రీశ్రీ కళా సంస్థ జాతీయ అధ్యక్షులు జి.ఈశ్వరీ భూషణం,…