prajatantra_news

prajatantra_news

రాజ్యాంగాన్ని మార్చేందుకు ఎన్డీయే కుట్ర

– దాన్ని నిలబెట్టుకుంటేనే మనందరికీ భవిష్యత్తు – సామాజిక న్యాయ సూత్రం ఎజెండాగా రాష్ట్రంలో పాలన – అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్‌, బీజేపీ బురదజల్లే యత్నం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: దేశంలో ప్రస్తుతం ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతోంది.. రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని “ఇండియా” ఒక…

నిలకడగా కేసీఆర్‌ ఆరోగ్యం

అత్యుత్తమ వైద్యం అందించాలని సీఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: సోమాజిగూడలోని యశోద హాస్పిల్‌లో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్‌ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల కేశారు. స్వల్ప అనారోగ్యంతో ఆయన హాస్పిటల్‌లో చేరిన విషయం విదితమే. కేసీఆర్‌ నీరసంగా ఉండటంతో గురువారం సాయంత్రం హాస్పిటల్‌లో…

కేంద్రంలో అధికారంలోకి వొస్తాం.. దేశాన్ని రక్షిస్తాం

~ అబద్దాల ప్రచారంలో మోదీ సిద్ధహస్తుడు ~ విదేశాలు చుట్టబెట్టే మోదీకి మణిపూర్‌ వెళ్లే తీరిక లేదు ~ తెలంగాణకు 11 ఏళ్లలో చేసింది శూన్యం ~ కార్యకర్తల కష్టంతో తెలంగాణలో గెలిచాం ~ కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: తెలంగాణలో కాంగ్రెస్‌…

తెలంగాణను దేశం అనుసరిస్తోంది

ఈ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చట అని నవ్వారు తలెత్తుకుని నిలబడేలా పాలన చేస్తున్నాం సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: రాష్ట్రంలో తమకు తిరుగులేదని అహంకారంతో విర్రవీగుతున్న కల్వకుంట్ల గడీలను బద్దలు కొట్టి మూడు రంగుల జెండా ఎగరేశాం.. ఈ ఎల్‌బీ స్టేడియంలోనే ప్రజా పాలనకు నాంది…

అజాత శుత్రువు రోశయ్య

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని, ఇది ఆ నేతకు దక్కిన గొప్ప గౌరవమని అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి…

వచ్చే పదేళ్లు అధికారం మనదే

Rajiv Gandhi

పార్టీ పదవులతోనే నాయకులకు గుర్తింపు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో చాలా విజయాలు సాధించామని, రాష్ట్రంలో వచ్చే పదేళ్లు అధికారం కాంగ్రెస్‌దేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో…

కాంగ్రెస్‌ దోపిడీకి అక్షయపాత్రగా తెలంగాణ

గ్యారంటీలు, హామీల పేరుతో హడావుడే సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకే సభ జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌కు చెల్లు చీటీ కాంగ్రెస్‌ సభపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విసుర్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి అంటూ మరోసారి తెలంగాణ ప్రజలను…

బీజేపీ నేత రాములు ఇంటివద్ద రోహింగ్యాల రెక్కీ

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌ ఇంటి ముందు రోహింగ్యాలు శుక్రవారం రెక్కీ నిర్వహించారు. ఆయన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు, నేతలు గుర్తించారు. వారు పెట్రోల్‌ బాటిల్‌, సుత్తి, కట్టర్‌, ఐరన్‌ రాడ్లు బాక్స్‌లో పెట్టుకుని తిరుగుతున్నట్లు గమనించారు. కొన్ని రోజులుగా…

రోశయ్య అందరివాడు 

జయంత్యుత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: స్వపక్షాన్నే కాదు విపక్షాన్ని సైతం మెప్పించి అందరి మన్ననలు పొందిన గొప్ప నాయకుడు కొణిజేటి రోశయ్య అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనదని, అలాంటి మహానేత విగ్రహాన్ని ఈరోజు లక్డీకాపూల్‌లో ఆవిష్కరించుకోవడం సంతోషంగా…

ప్రకృతి, ప్రజల సమన్వయం అవసరం

– అప్పుడే సుస్థిర మైనింగ్‌ సాధ్యం – వరల్డ్‌ మైనింగ్‌ కాంగ్రెస్‌ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: మైనింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరం అని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ…