prajatantra_news

prajatantra_news

రైతులకు అందుబాటులో ఏఐ టెక్నాలజీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: శాటిలైట్‌ ఇమేజింగ్‌ ద్వారా పంటలకు వచ్చే చీడపీడలు, రసం పీల్చే పురుగులను ముందస్తుగానే గుర్తించి వాటిని మొదట్లోనే నిరోధించే విధంగా తమ సంస్థ తయారు చేసిన ఏఐ టెక్నాలజీ గురించి కృషివాస్‌ సంస్థ ప్రతినిధులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వివరించారు. పంట బయటకు కనిపించే వాటినే కాకుండా…

మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల

– ప్రజాభవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు -ఆర్టీసీ అద్దె బస్సుల మొదటి నెల అద్దె అందజేత – మంత్రి సీతక్కతో మహిళా సంఘాల ముఖాముఖి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల.. మండల సమాఖ్యలో ఉన్న మహిళల కోరికలు నెరవేరుతున్నాయి.. మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు అని…

మహిళలకు 5వేల ఈవీ ఆటోలు

ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మంత్రి పొన్నం మహిళా సంఘాలకు ఆర్టీసీ తరపున అద్దె చెల్లింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: తమ ప్రజాప్రభుత్వం మహిళా సాధికారత కోసం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని, వారం రోజుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన టార్గెట్‌…

బీబీకా ఆలంలో పొన్నం, అడ్లూరి ప్రార్థనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మొహర్రం సందర్భంగా డబీర్‌పురాలోని బీబీకా ఆలంను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా బీబీకా ఆలంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్‌ అలీఖాన్‌, ఎఫండీ, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అజ్మాతుల్ల హుస్సేనీ ఇతర మైనార్టీ ముఖ్య నేతలు కూడా బీబీకా…

12 నుంచి ఉత్సవంలా వడ్డీ లేని రుణాలు

మహిళా సాధికారతలో తెలంగాణ రోల్‌ మోడల్‌ ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మహిళా సాధికారతలో తెలంగాణ ఒక రోల్‌ మోడల్‌గా నిలవాలని, దేశం అంతా రాష్ట్రానికి వచ్చి చూసేలా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరా…

విలేకరి మృతికి మంత్రి పొంగులేటి సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: సిరిసిల్ల టీవీ9 విలేకరి ప్రసాద్‌ ఆకాల మరణం పట్ల రెవెన్యూ, హౌసింగ్‌ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూు భదవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

రేవంత్‌ సవాల్‌పై చర్చకు రెడీ

ప్లేస్‌, డేట్‌, టైం డిసైడ్‌ చేసి చెప్పాలి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరును అడిగినా.. ఏ రైతును అడిగినా.. ఏ రైతు పక్కనున్న ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్‌ అనే చెప్తారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.తారకరామారావు అన్నారు.…

హాస్పిటళ్ల నిర్మాణంపై దిశానిర్దేశం

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: సనత్‌నగర్‌, అల్వాల్‌, కొత్తపేట టిమ్స్‌ హాస్పిటల్స్‌, వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సమీక్షించారు. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటళ్లను ప్రారంభించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించిన నేపథ్యంలో పనుల పురోగతిపై మంత్రి…

డెడ్‌ అయిన పార్టీ డెడ్‌లైన్‌ పెట్టడమేంటి?

కేటీఆర్‌ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి విసిరిన సవాల్‌ కేటీఆర్‌కు అర్దం కానట్లు ఉంది అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. విదేశాలలో ఉన్న కేటీఆర్‌ తాను తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే ప్రెస్‌ మీట్‌ పెట్టినట్టుగా ఉందన్నారు. ప్రజాభవన్‌లో శనివారం ఆమె…

బాధితులకు చట్టాలు అండగా ఉండాలి

బాలలపై లైంగిక వేధింపులు, రక్షణ అంశంపై సదస్సులో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: వాయిస్‌ ఫర్‌ ది వాయిస్‌ లెస్‌ అనే థీమ్‌తో తమ బాధను చెప్పుకోలేని వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంతో కీలకమైన ఈ…