prajatantra_news

prajatantra_news

ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

– దిల్లీ లీడర్లా కాదు.. గల్లీ లీడర్లా వ్యాఖ్యలు -వరుస వైఫల్యాలతో కాంగ్రెస్‌లో అసహనం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్నటి హైదరాబాద్‌ సభలో బిజెపి నాయకులు ఆడా కాదు, మగా కాదు అంటూ చేసిన అసభ్యకర, అభ్యంతరకర, అనాలోచిత వ్యాఖ్యలను కేంద్ర మంత్రి…

కొత్త స్టాంప్‌ విధానం రూపకల్పనకు కసరత్తు

– వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు – మహిళలకు స్టాంప్‌ డ్యూటీ తగ్గించే ఆలోచన – పాత అపార్ట్‌మెంట్లకు స్టాంప్‌ డ్యూటీ వెసులుబాటు – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌: ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా సాధారణ ప్రజలకు నష్టం కలిగించకుండా వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా స్టాంప్‌ విధానాన్ని భారతీయ…

కుర్రి శ్రీనివాస్‌ మృతి తీరని లోటు

– ఆ కుటుంబానికి అండగా ఉంటా – ఆయన సతీమణికీ ఉపాధి, పిల్లల చదువులకు భరోసా -! తక్షణ సహాయంగా రూ.10లక్షలు అందజేత – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నకిరేకల్‌, ప్రజాతంత్ర, జులై 5: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కుర్రి శ్రీనివాస్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపట్ల నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌…

ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా ఆధునికీకరణ

జాతర పూజారుల సంఘం సలహా సూచనలను పాటిస్తాం మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. మేడారం ఆలయ పరిసరాలను ఆదివాసుల ఆచారాలు,…

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంథని, ప్రజాతంత్ర, జూలై 5 : విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,…

ప్రతీ రెవెన్యూ గ్రామానికి జీపీవోలు

వీఆర్‌వో, వీఏవోలకు మరో అవకాశం రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలనాధికారి (జీపీవో)ను నియమిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో…

గ్రీన్‌ చానల్‌ ద్వారా పరిహారం

పోక్సో కేసు బాధితులకు ప్రభుత్వ సహాయ సహకారాలు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, జులై 5: లైంగిక నేరాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క…

జీహెచ్‌ఎంసీ జోన్లకు స్పెషల్‌ ఆఫీసర్లు

సీజనల్‌ వ్యాధులపై సమీక్షలో మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: సీజనల్‌ వ్యాధుల నివారణ, నియత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సమీక్ష నిర్వహించారు. డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో యాంటి లార్వల్‌ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా వ్యాధుల…

వైద్యుల సెలక్షన్‌ లిస్టు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ఎంఎన్‌జే హాస్పిటల్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సెలక్షన్‌ లిస్టును మెడికల్‌ రికూట్ర్‌మెంట్‌ బోర్డు శనివారం విడుదల చేసింది. ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 156 ఉండగా, ఎంఎన్‌జేలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 45 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారి వివరాలను బోర్డు శనివారం ప్రకటించింది.…