prajatantra_news

prajatantra_news

హిమాచల్‌ను ముంచెత్తుతున్న వ‌ర‌ద‌లు

–  వరద నీటిలో సహకార బ్యాంక్‌ – కోట్లలో న‌ష్టం ‌సిమ్లా, ప్రజాతంత్ర, జూలై 7: హిమాచల్‌ ‌ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. దీంతో లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.…

విధాన నిర్ణయాలు రైతులకు మేలు చేయాలి

వ్యవసాయ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: ఆయిల్‌ పామ్‌ దిగుమతులపై సుంకాలు పెంచాలన్న డిమాండ్‌పై దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులను కలిసే యోచనలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్‌ పామ్‌ సాగుదారుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ…

క్రీడాకారులకు రైలు చార్జీల్లో రాయితీ

కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్‌ దిల్లీ, ప్రజాతంత్ర, జులై 7: జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ చార్జీల్లో రాయితీ కల్పించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  దిల్లీలో భేటీ అయ్యారు. ఖేలో ఇండియా…

ఎస్‌హెచ్‌జీ సభ్యుల ప్రమాద బీమా పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యల ప్రమాద బీమా పథకాన్ని 2029వరకు పొడిగిస్తూ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ జీవో జారీ చేశారు. స్త్రీ నిధి ద్వారా బీమా అమలు కొనసాగించాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అమల్లోకి వచ్చిన ఈ…

హాస్పిటళ్లకు అధునాతన పరికరాలు కొనాలి

అధికారులకు మంత్రి  దామోదర దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ హాస్పిటళ్లకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు కొనుగోలు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో వినియోగిస్తున్న యంత్రాలు, పరికరాలు ఏంటో అక్కడి వైద్యులను అడిగి తెలుసుకోవాలంటూ కొత్త టిమ్స్‌ హాస్పిటల్స్‌, వరంగల్‌ సూపర్‌…

ఇది రైతులు సాధించిన విజయం

విత్తన రైతులకు పరిహారం పంపిణిలో మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జులై 7: మల్టీనేషనల్‌ కంపెనీలతో పోరాడి విత్తన రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చూశామని, ఐదారు నెలలుగా ఈ సమస్యపై రైతులు పోరాటం చేశారని, చాలా కష్టపడి పనిచేసిన కలెక్టర్‌ దివాకర్‌ను అభినందిస్తున్నానని మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాబివృద్ధి శాఖల మంత్రి ధనసరి…

10న ఫార్మసిస్ట్‌ పోస్టులకు జాబ్‌ మేళా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 7: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్‌ ఫార్మసీ ఈ నెల 10న ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తారు. మెడ్‌ప్లస్‌ ఫార్మసీలో ఫార్మసిస్టు, అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌కు చెందిన వంద…

అక్బరుద్దీన్‌ కాలేజీని తక్షణమే కూల్చండి

ఆయనకో న్యాయం.. పేదలకు మరో న్యాయమా అని సర్కారుకు ప్రశ్న మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్‌ దాడులను సహించం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు అల్టిమేటం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్‌ కాలేజీ భవనాన్ని తక్షణమే కూల్చివేస్తారా లేదా?.. లేకుంటే ప్రజల పక్షాన ఆ పని తామే చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వానికి…

తల్లులూ.. పిల్లల పేరుతో మొక్క నాటండి

ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటండి వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: వనమే మనం.. మనమే వనం అని పెద్దలు చెప్పారు.. వనాల్ని కాపాడుకోవాల్పిన బాధ్యత అందిరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వనమహోత్సవం-…

క్యాన్సర్‌ నుంచి బయటపడిన మహిళ

గాంధీభవన్‌ ముఖాముఖి కార్యక్రమానికి స్పందన డిప్యూటీ సీఎం చొరవకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె భర్త రామకృష్ణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: హైదరాబాద్‌ నగరంలో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రామకృష్ణ భార్య ఉప ముఖ్యమంత్రి చొరవతో కేన్సర్‌ వ్యాధినుంచి బయటపడిరది. రామకృష్ణ భార్య క్యాన్సర్‌ లంప్‌తో బాధపడుతుండగా…