prajatantra_news

prajatantra_news

తొలి ప్రాధాన్య‌త రైతుల‌కే

* రైతు బంధు వెంట‌నే చెల్లించాం * రుణ‌మాఫీ చేసి రైతుల ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టాం * అత్య‌ధిక వ‌రి పండించిన రాష్ట్రంగా తెలంగాణ‌ * కెసీఆర్ పాల‌న‌లో రాష్ట్రం అప్పుల పాలైంది * బ‌న‌క‌చ‌ర్ల‌పై  చ‌ర్చ‌కు రెడీ * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24:  సచివాలయం సాక్షిగా రాష్ట్రంలో 70 లక్షల…

నత్తనడకన ఫోన్‌ ట్యాపింగ్‌ ‌కేసు

* కె.సి.ఆర్.క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింది * బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌మధ్య మ్యాచ్‌ ‌ఫిక్సింగ్‌ ‌* బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ఆరోపణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌24:  ‌దమ్ము, ధైర్యం లేక తమ ఫోన్లను ట్యాపింగ్‌ ‌చేశారని ఎంపి ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. బిఆర్‌ఎస్‌ ‌హయాంలో తమ ఫోన్లు ట్యాప్‌ ‌చేశారని అన్నారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌వల్ల రాష్ట్రంలో భాజపా చాలా…

ఇది గోల్డెన్ పీరియడ్

*రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ హ‌ర్షం * క్షేత్ర‌స్థాయి వ‌ర‌కు పార్టీ బ‌లోపేతం * రైతు భ‌రోసా చెల్లించాం * మూడునెల‌ల్లోనే రూ.2ల‌క్ష‌ల రైతుల రుణ‌మాఫీ * ఎప్ప‌టిక‌ప్పుడు ఉచిత విద్యుత్ బ‌కాయిల చెల్లింపు * మీడియా స‌మావేశంలో ఉప‌ ముఖ్య‌మంత్రి భ‌ట్టి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24:  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ, కాంగ్రెస్…

శ‌ర‌వేగంగా ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ‌

*ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం * చురుగ్గా కొన‌సాగుతున్న ఇళ్ల నిర్మాణం ప‌నులు * మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24 : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,  సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస…

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక

మృతురాలు వీరనారి చాకలి ఐలమ్మ మునిమనవరాలుగా గుర్తింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో సొంత కూతురే తల్లిని హత్య చేయించింది. పదో తరగతి చదువుతున్న బాలిక.. తన ప్రేమికుడు, అతని తమ్ముడితో కలిసి తల్లిని దారుణంగా హతమార్చింది.…

పహల్గామ్‌ దాడిపై కొనసాగుతున్న ఎన్‌ఐఏ దర్యాప్తు

ఉగ్రవాదుల ప్రవేశంపై కూపీ  న్యూదిల్లీ, జూన్‌ 24: పహల్గామ్‌ ఉగ్ర దాడిపై కేంద్ర సంస్థ ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. ఉగ్రవాదులు భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై తాజాగా దర్యాప్తు చేపట్టగా అధికారులకు కీలక సమాచారం లభించింది. బాట్కోట్‌కు చెందిన పర్వైజ్‌ అహ్మద్‌ జోథర్‌, హిల్‌ పార్క్‌కు చెందిన బషీర్‌ అహ్మద్‌…

అక్రమాస్తుల కేసులో ఈఈ శ్రీధర్‌ విచారణ

భారీగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24:: అక్రమాస్తుల కేసులో ఐదో రోజు మంగళవారం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) నూనె శ్రీధర్‌ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. ఇంతవరకు జరిగిన విచారణలో శ్రీధర్‌ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్‌ ఎస్టేట్‌లో పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్‌…

భక్తులకు ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు

రాజకీయాలకతీతంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి పొన్నం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: చరిత్రాత్మకమైన సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకతీతంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. నగరంలో ఎంతో వైభవంగా జరిగే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర…

కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్‌

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో యుద్ధం చల్లారినట్లే కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దేశాలు అంగీకరించాయి. ఇప్పటికే టెహ్రాన్‌ కాల్పుల విరమణను మొదలుపెట్టగా సీజ్‌ ఫైర్‌ను తామూ అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ తాజాగా ప్రకటించింది. ఈమేరకు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌ నుంచి అణుముప్పు తొలగిపోయిందని…

గ్లోబల్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా తెలంగాణ

2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ బ్రాండ్‌ మెరిసేలా కొత్త స్పోర్ట్స్‌ పాలసీ వచ్చే ఏడాదిలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బ్యాడ్మింటన్‌ స్టేడియం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: తెలంగాణను గ్లోబల్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా మార్చాలన్నదే సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…