prajatantra_news

prajatantra_news

కాలానికగుణంగా కుల వృత్తిదారులు మారాలి

– రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరిస్తాం – వారి అభివృద్ధిపై సమీక్షలో మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: బలహీన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడిన వారు కాలానికనుగుణంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్థిక వృద్ధి సాధించేలా ఎదగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. సచివాలయంలోని తన…

పలువురు ఐఎఎస్‌ల బదిలీలు

– ప్రభుత్వ స‌ల‌హాదారుగా ఎన్వీఎస్‌ ‌రెడ్డి నియామకం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16: ‌రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా ఎన్వీఎస్‌ ‌రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఎన్వీఎస్‌ ‌రెడ్డిని హెచ్‌ఎంఆర్‌ఎం‌డీ బాధ్యతల నుంచి రిలీవ్‌ ‌చేసిన ప్రభుత్వం.. మెట్రో…

తెలంగాణ బతుకమ్మపై షార్ట్ ‌ఫిల్మ్ ‌పోటీలు

– పోస్టర్‌ విడుదల చేసిన దిల్‌రాజు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16: ‌తెలంగాణలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణలోని యువ సృజనశీలురకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌బతుకమ్మ యంగ్‌ ‌ఫిల్మ్ ‌మేకర్స్ ‌ఛాలెంజ్‌ ‌పేరిట షార్ట్ ‌ఫిలిమ్స్ ‌పోటీలు నిర్వహిస్తోంది. మూడు నిమిషాలు, ఐదు నిమిషాల్లోపు నిడివి కలిగిన…

సకల జనుల సమ్మేళనంతో ‘బతుకమ్మ’

~ కనివినీ ఎరుగని రీతిగా బతుకమ్మ సంబరాలు – ఎల్‌ఈడీ తెరలు, విద్యుత్‌ దీపాలు – సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకయ్యేలా ఏర్పాట్లు — బతుకమ్మ పండుగ, ముందస్తు ఏర్పాట్లపై మంత్రి జూపల్లి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: సకల జనుల సమ్మేళనంతో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు అంగరంగ…

శ్ర‌మ‌కు గుర్తింపు ఉత్త‌మ ఉపాధ్యాయ పుర‌స్కారం

– విద్యార్థుల భ‌విష్య‌త్తు తీర్చిదిద్దేది టీచ‌ర్లే – డ్రాప‌వుట్‌ల‌ను నివారించాలి – ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో మౌలిక స‌దుపాయాలు – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పుర‌స్కారం నిరంతర శ్రమ అంకిత భావానికి త్యాగనిరాతికి దక్కిన గుర్తింపు మాత్రమేన‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. మంగ‌ళ‌వారం అబిడ్స్ లోని…

ఆదాయం పెంపుపై నివేదికలివ్వండి

– కమర్షియల్‌ టాక్స్‌లో సర్కిల్‌ వారీగా ప్రగతిని సమీక్షించాలి – రిజిస్ట్రేషన్‌ శాఖపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి – ఆదాయ వనరుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: రాష్ట్రంలో వివిధ శాఖల నుంచి ఆదాయం పెంపుపై లోతైన అధ్యయం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విమ్రార్క అధికారులను…

బయ్యారం ఉక్కుపై నిర్ణయం తీసుకోండి

– కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి – కేంద్ర మంత్రులను కోరిన మంత్రి తుమ్మల న్యూదిల్లీ,సెప్టెంబర్‌16: ‌బయ్యారం ఉక్కును వినియోగించి తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. దిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల…

మహిళల సమస్యలపై 22న రౌండ్‌ టేబుల్‌ సమావేశం

– సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం – మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించేందుకు ఈనెల 22న రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ సమావేశానికి మహిళా ఉద్యోగులను ఆహ్వానిస్తున్నామని,…

పేదరికంలో ఉన్న పిల్లలే బలిపశువులు

– మానవ అక్రమ రవాణాకు బలవుతున్న బాల్యం – ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌-బాండెడ్‌ లేబర్‌’పై వర్క్‌షాప్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: బలమైన కుటుంబ నిర్మాణం లేక తక్కువ విద్య ఉన్న దిగువ సామాజిక వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణా చేసి వారిచే వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు మీడియా అకాడమి…

క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ రంగంలో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల

– 2030 నాటికి ఈవీ బ్యాట‌రీల‌కు మూడు రెట్లు డిమాండ్ – బొగ్గురంగంలో రికార్డులు తిర‌గ‌రాశాం – అర్జెంటీనాలు లీథియం వెలికితీత‌ -మైన్స్ చ‌ట్టంలో మార్పులు – కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16:   క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ రంగంలో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం వున్న‌ద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. 2030…