prajatantra_news

prajatantra_news

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి

– భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోండి – కేయూ ఈసీ సభ్యురాలు అనితారెడ్డి – ‘కిట్స్‌’లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: కొంతమంది యువత మాదకద్రవ్యాల బానిసలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోందని, డ్రగ్స్‌కు నో చెప్పి మీ భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోవాలని సామాజిక కార్యకర్త, వరంగల్‌ కేయూ ఈసీ సభ్యురాలు డాక్టర్‌…

ఈవీఎంలపై ఇక అభ్యర్థుల ఫోటోలు

– వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం న్యూదిల్లీ,సెప్టెంబర్‌17: ఈవీఎం మిషిన్‌పై గుర్తులే కాకుండా అభ్యరథుల షోటోలు కూడా ఉండేలా చర్యలు చేపడతామని ఈసీ తెలిపింది. వోటర్లు కన్ఫ్యూజ్‌ అవుతూ కొన్ని సార్లు ఒకరికి వేయాల్సిన వోటు మరొక అభ్యర్థికి వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకనుంచి ఆ కన్ఫ్యూజన్‌ ‌కు తావు లేకుండా మరింత క్లారిటీగా ఈవీఎం…

అమరుల ఆశయాలను కొనసాగిస్తున్నాం

– సిద్దిపేటలో జెండా ఎగురేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సిద్దిపేట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌తెలంగాణ ఉద్యమం అనేది నీళ్ళు, నిధులు, నియామకాలు, ప్రతేక్య రాష్ట్రం కోసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ప్రజల ఆకాంక్షలతో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ ‌లో జాతీయ జెండాను పొన్నం ప్రభాకర్‌ ఆవిష్కరించారు.…

‘విమోచనం’పై మొదట గొంతెత్తింది బీజేపీయే

Bandi Sanjay

– ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు నిర్వహించడం తగదు – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: భారత్‌లో తెలంగాణ విలీనం కాకుంటే మరో పాకిస్తాన్‌, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్‌లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి…

‘గ్రీన్‌ ఎనర్జీ’ కింద లక్షా 14వేల మందికి ఉపాధి

– ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన దినోత్సవం -ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఖమ్మం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిప్తూ జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల గురించి, ఆయా లబ్ధిదారులకు కలుగుతున్న ప్రయోజనాల…

నాటి చరిత్రను మరువకూడదు

– తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి – పాతికేళ్లుగా అందుకోసం పోరాడుతున్నాం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత స‌మీపంలోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హానికి కేంద్ర…

మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం

– అక్టోబర్‌ 2 వరకు మహిళా వైద్య శిబిరాలు – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: సూపర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్లతో ప్రతి జిల్లాలో ఒక మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో…

పటేల్‌ ‌చొరవతో హైదరాబాద్‌కు విముక్తి

– పాక్‌ అణుబెదరింపులకు లొంగేది లేదు – ఆపరేషన్‌ ‌సిందూర్‌తో మన సత్తా చాటాం – మధ్యప్రదేశ్‌ ‌పర్యటనలో ప్రధాని మోదీ భోపాల్‌,‌ సెప్టెంబర్‌ 17:‌నిజాం పాలనలో హైదరాబాద్‌ ‌సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ‌జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ రోజు…

ప్రజా పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి

~ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 :  కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి ప‌థంలోకి దూసుకుపోతోంద‌ని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.  ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని  అన్నారు. బుధవారం…

తెలంగాణ అంటేనేపోరాటాల గడ్డ

– అదే పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్‌ ‌నియంతృత్వంపై పోరు – తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగరేసిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం…