prajatantra_news

prajatantra_news

చిక్కుల్లో రాహుల్‌ ‌గాంధీ

ఎన్నికల కమిషనర్‌పై ఆరోపణల వ్య‌వ‌హారం న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 19: వోట్ల చోరీపై నిర్వహించిన ప్రెస్‌ ‌మీట్‌తో కాంగ్రెస్‌ అ‌గ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ చిక్కుల్లో పడ్డారు. దేశంలో వోట్ల చోరీపై దిల్లీలోని కాంగ్రెస్‌ ‌కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో రాహుల్‌ ‌విలేఖరుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ప్రధాన…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై రేవంత్‌ సంచలన నిర్ణయం

– సీబీఐకి అప్పగించాలని ఆలోచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో జరిగిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్‌ అధికారులు…

ప్రాధాన్యత క్రమంలో పనులు రేషనలైజేషన్‌ చేయండి

– సబ్‌ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: అభివృద్ధి పనులను శాఖల వారీగా ప్రాధాన్యతా క్రమంలో రేషనలైజేషన్‌ చేసుకుని రావాలని డిప్యూటీ సీఎం, సబ్‌ కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కేపిటల్‌ వర్క్స్‌ సబ్‌ కమిటీ సమావేశం శుక్రవారం…

చరిత్రను భావితరాలకు అందించే వృత్తి ఫొటోగ్రఫీ

-ఫొటో, ట్రేడ్‌ ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి వివేక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: తెలంగాణ ఫోటో అండ్‌ వీడియోగ్రాఫర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫొటో ట్రేడ్‌ ఎక్స్‌పోను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటో, వీడియోగ్రాఫర్స్‌ సమాజంలో విశేషమైన పాత్ర…

మిల్లెట్లలోనే ఆరోగ్యం, భవిష్యత్తు

– లయోలా అకాడమీ మిల్లెట్‌ ఫెస్టివల్‌లో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: అల్వాల్‌లోని లయోలా అకాడమీలో నిర్వహించిన మిల్లెట్‌ ఫెస్టివల్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారు తయారు చేసిన…

యంగెస్ట్‌ స్టేట్‌ తెలంగాణకు ఘనమైన చరిత్ర

– రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ విజన్‌-2047 రూపొందిస్తున్నాం – ఇక్కడ పెట్టుబడులు పెట్టండి – పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తాం – పబ్లిక్‌ ఎఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా 12వ సదస్సులో సీఎం రేవంత్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 19: దేశంలో యంగెస్ట్‌ స్టేట్‌ (కొత్త రాష్ట్రం) తెలంగాణ.. అయినా తెలంగాణకు, హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…

సీఎం రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ భేటీ

దిల్లీ, సెప్టెంబర్‌ 19: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ పిలిప్‌ డి.ముర్పీ దిల్లీిలో శుక్రవారం భేటీ అయ్యారు. విద్య, గ్రీన్‌ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో, పట్టణ రవాణా), మూసీ రివర్‌ ఫ్రంట్‌ తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు. తెలంగాణ విజన్‌-2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి…

భూస్వామ్య పెత్తందారులు మళ్లీ రెచ్చిపోతున్నారు

– మావోయిస్టులపై అసత్య ప్రచారం మానుకోవాలి  – ప్రజా కోర్టులో శిక్ష తప్పదు – భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : విప్లవోద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పాశవిక దాడులతో మావోయిస్టు పార్టీపై భూస్వామ్య పెత్తందారులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని…

దేశభక్తి,నిపెంపొందించేది వేద విద్య

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: వేద విద్య పిల్లలలో జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మబద్ధత, దేశభక్తి, సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. నాగోల్‌ సమీపంలోని కుంట్లూరు గ్రామంలో ఉన్న వేదవ్యాస పాఠశాల ట్రస్ట్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు,…

బంగ్లా చొరబాటుదారులకు అండ

– వోట్ల చోరీ ఆరోపణల వెనక ఇదే లక్ష్యం – రాహుల్‌ ‌తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా పాట్నా,సెప్టెంబర్‌18: ‌వోట్ల చోరీ అంటూ ‘ఇండియా’ కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా విమర్శించారు. భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని గతంలో ఇదే తరహా దుష్ప్రచారం చేసిందన్నారు. బిహార్‌లోని…