Prajatantra

Prajatantra

రాష్ట్రంలో సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించండి..

Center of Excellence

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జ‌యంత్ చౌద‌రి సూచ‌న‌  ఐటీఐల‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని విజ్ఞ‌ప్తి  స్కిల్ యూనివ‌ర్సిటీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరిన సీఎం  ఐటీఐల సిల‌బ‌స్ అప్‌గ్రేడ్‌కు క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశం హైద‌రాబాద్‌: రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువ‌ల్స్ రంగాల‌కు సంబంధించి సెంట‌ర్…

బీఆర్ఎస్ చేసిన పాపాల‌కు.. మేం శుద్ధిచేస్తున్నాం..

MLA Nayini Rajender Reddy

మీ చరిత్ర తెలుసుకున్న ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు  వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి హ‌న్మ‌కొండ‌, జూన్ 15: బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన పాపాలకు నేడు మేము శుద్ధి చేస్తున్నామ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి అన్నారు. హన్మకొడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని…

కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కగార్ ఆపరేషన్

CPI

కార్పొరేట్ శక్తుల కోసం కేంద్రంలో బిజెపి ఊడిగం పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే.. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఘనంగా సిపిఐ భూపాలపల్లి పట్టణ 18 వ మహాసభలు జయశంకర్ భూపాలపల్లి : దేశంలో కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ చేపట్టిందని సిపిఐ (CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి…

ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Blood donation camp

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 15 : ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు తలసేమియా వ్యాధి గ్రస్తుల పిల్లలకు సహాయార్థం రక్తదాన శిబిరాన్ని (Blood donation camp ) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది వాకర్లు స్వచ్చందంగా పాల్గొని రక్తాన్ని అందించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రాజిరెడ్డి…

జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల నియామ‌కం

In-charge Ministers

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను (In-charge Ministers )  ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌  రంగారెడ్డి –…

ఎన్ని స‌వాళ్లు ఎదురైనా ప్ర‌జ‌లతోనే ఉంటా..

Mamindla Jhansi Reddy

న‌న్ను రాజ‌కీయంగా అణ‌చివేయాలని కుట్ర‌లు అలాంటి వారికి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా.. టీపీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12 : ఎన్ని స‌వాళ్లు, క‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ తాను నిరంత‌రం ప్ర‌జ‌ల‌తోనే ప్ర‌జ‌ల కోస‌మే ఉంటాన‌ని టీపీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మామిండ్ల ఝాన్సీ రెడ్డి ( Hanumandla Jhansi Reddy)…

అహ్మదాబాద్ లో ఘొర విమాన ప్రమాదం.. ఫ్లైట్ లొ 242 మంది?

Air India Plane Crash

అహ్మదాబాద్, జూన్ 12 :  అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం (Air India Plane Crash ) చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం మేఘానిగర్‌లో కుప్ప కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆకాశంలో నల్లటి పొగ పేరుకుపోయింది. చెట్టును తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 242 మంది ప్రయాణీకులు బోర్డింగ్‌ చేసినట్లు తెలిసింది. రెస్క్యూ…

రైతులతో కలిసి పొలం పనుల్లో మంత్రి పొన్నం

farmers

 ఏరువాక పౌర్ణమి సందర్భంగా  పొలంబాట భూములన్నీ పచ్చగా మారాలన్న మంత్రి  హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 11 : నిత్యం సమీక్షలు, సమావేశాలు, ప్రజలతో మమేకమవుతూ బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా రైతుల (farmers)తో కలిసి పొలంబాట పట్టారు. ఉత్సాహంగా నాగ‌లి ప‌ట్టి పొలం దుక్కి దున్నారు.  హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ల‌ గ్రామంలో ఏరువాక…

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..

Portfolios

హైదరాబాద్, జూన్ 11 :  తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖ (Portfolios )లను కేటాయించారు. గడ్డం వివేక్‌ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీల సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి…

గురుకులాలు గురువుల కోసమేనా?

Gurukula Schools

పలుచోట్ల విద్యార్థుల – గురువుల సంఖ్య సమానం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కాలేజీల తరలింపు మహబూబాబాద్ కాలేజీ.. హన్మకొండలో నిర్వహణ అద్దెలు, హెచ్ఆర్ఏల పేరుతో  రూ.లక్ష ల నిధులు దుర్వినియోగం  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆర్సీవోలు బీసీ గురుకులాల్లో గాడి తప్పిన  పాలన ఎమ్మెల్యేల వినతులు బుట్ట దాఖలు..  మరిపెడ (వరంగల్) ప్రజాతంత్ర:  రాష్ట్ర…